హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనను 11వ నిందితుడిగా చేర్చారు పోలీసులు. నాలుగు సెక్షన్లు నమోదు చేయగా అందులో రెండు నాన్ బెయిలబుల్ సెక్షన్లుగా చెబుతున్నారు. అయితే ఒకపక్క అల్లు అర్జున్ అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరచగా ఆయనకు రిమాండ్ కూడా విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఇంకా…
తనను అరెస్టు చేయడానికి తన నివాసానికి వచ్చిన పోలీసులను చూసి అల్లు అర్జున్ షాక్ అయినట్లు తెలుస్తోంది. పుష్ప సెకండ్ పార్ట్ సూపర్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఉదయమే ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత నివాసానికి చేరుకుని ఆయన స్విమ్మింగ్ పూల్ లో స్నానంకి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. స్నానం చేస్తున్న సమయంలోనే పోలీసులు నివాసానికి వచ్చారు.…
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ముందుగా గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ భారీ బందోబస్తు మధ్య అల్లు అర్జున్కి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు అల్లు అర్జున్ ను కోర్టులో హాజరు పరిచారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ని జడ్జి ఎదుట హాజరపరచగా ప్రస్తుతానికి వాదనలు…
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉన్నఫలంగా తమతో రావాలంటే ఎలా అని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాను బట్టలు మార్చుకుంటాను అని చెప్పిన వినకుండా పోలీసులు తమతో వచ్చేయాలని బలవంతం చేయడంతో బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆయన అన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు పోలీసులు తీసుకెళ్లడంలో నాకు అభ్యంతరం…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్ మీద నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు కాగా 105 సెక్షన్ నాన్బెయిలబుల్ కేసు. దానికి 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం.. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని…
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను హైదారాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సంధర్భంగా అల్లు అర్జున్ హైదరాబాదు సంధ్య థియేటర్ కి వెళ్ళారు. ఆయన వస్తున్నారని తెలిసి టికెట్ లేని వారు సైతం ఆయనను చూసేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఒకానొక సందర్భంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు ఇప్పటికీ…
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు.. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే కాసేపు అల్లు అర్జున్ వున్నారు. అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీసు నుంచి నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ను చూసిన కుటుంబ సభ్యులు బావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసిన అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నేను చట్టాని గౌరవిస్తాను అన్నారు. నేను…
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారు. ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వాహనం ఎక్కేముందు తండ్రి అల్లు అరవింద్, సతీమణి స్నేహ రెడ్డితో అల్లు అర్జున్ మాట్లాడారు. సతీమణి స్నేహకు ముద్దుపెట్టిన బన్నీ.. పోలీసులతో కలిసి వాహనం ఎక్కారు. స్టార్ హీరో అల్లు…
అల్లు అర్జున్, సుకుమార్ల పుష్ప-2 ది రూల్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది. Also Read : SDT 18 : సాయి దుర్గాతేజ్ కొత్త సినిమా టైటిల్ అదిరింది ఈ…
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పుష్పరాజ్ మ్యాజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరింది. ఈ చిత్రం బంపర్ వసూళ్ల నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2.30కి ఢిల్లీలో థాంక్యూ ఇండియా ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. మరోపక్క అల్లు అర్జున్ తన తల్లితో చాలా అందమైన చిత్రాన్ని పంచుకున్నాడు. గురువారం,…