UP News: తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ తగిలింది. భార్య మిస్సయిందని అతను బాధ పడుతుంటే, భార్య మాత్రం తన లవర్లో ఎంజాయ్ చేస్తుందని తెలుసుకున్నాడు. చివరకు భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని తెలుసుకున్నాడు. తన భార్య అంజుమ్ ఏప్రిల్ 15 నుంచి కనిపించడం లేదని షకీర్ అనే వ్యక్తి పోలీసు
ఉత్తరప్రదేశ్లోని అలీఘర్కు చెందిన స్వప్న అనే మహిళ కాబోయే అల్లుడితో పారిపోయింది. 10 రోజుల్లో పెళ్లి అనగానే అల్లుడితో జంప్ అయిపోయింది. తాజాగా వీళ్లిద్దరూ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా స్వప్న ఎందుకు వెళ్లిపోవల్సి వచ్చిందో పోలీసులకు వివరించింది.
'వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. నువ్వు ఆమెను చాలా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు ఆమెను మర్చిపో..' ఈ మాటలు ఏదో సినిమా డైలాగ్ లాగా అనిపిస్తుంది కదూ.. కానీ ఈ డైలాగ్ వెనక ఉన్న పూర్తి విషయం తెలిస్తే అవాక్కవుతారు. పెళ్లికి ముందు అత్త, అల్లుడు ఇంటి నుంచి పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలోని మద్రక
Blue Drum Sales: ఇటీవల దేశవ్యాప్తంగా మీరట్ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. విదేశాల్లో పనిచేసే సౌరభ్, తన కుమార్తె పుట్టిన రోజు కోసం ఇండియాకు వచ్చిన సమయంలో, భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు దారుణంగా హత్య చేశారు. గుండెల్లో పొడిచి, గొంతు కోసి హతమార్చాడు.
Acid Attack: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ లోని సెంటర్ పాయింట్లోని ఓ రెస్టారెంట్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ మహిళ తన మాజీ ప్రేమికుడిపై యాసిడ్ పోసింది. తన మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసి.. 12 ఏళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని యువతి కేకలు వేసింది. ఈ ఘటనలో అనేక అంశాలున్నాయని, విచారణ తర్వాతే చర్చిస్
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఓ కొడుకు తన తల్లిని పోలీస్ స్టేషన్లోనే నిప్పంటించిన హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. మంటల్లో తీవ్రంగా కాలిపోయిన మహిళ, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
Rahul Gandhi: హత్రాస్ దుర్ఘటనలో మృతుల కుటుంబాలను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు పరామర్శించనున్నారు. రెండు రోజుల క్రితం హత్రాస్లో సత్సంగ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయారు.
Fire Accident : ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఇక్కడ ఇనుము కరిగించే కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు.