మద్యం పానం ఆరోగ్యానికి హానికరం.. అని ఎన్ని సార్లు చెప్పినా కొంత మంది పెడచెవిన పెడతారు. అయితే.. మద్యం తాగిన తర్వాత అది నేరుగా పొట్టలోకి వెళ్లి మూత్రం రూపంలో శరీరాన్ని వదిలి వెళుతుందని చాలా మంది భావిస్తారు. అది శరీరంలోకి వెళ్లిన తర్వాత అవయవాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. ఎంత తాగుతున్నారు? ఎప్పుడు తాగుతున్నారు? ఎంత కాలం నుంచి తాగుతున్నారు? అన్న విషయాలను పక్కన పెడితే ఆల్కహాల్…
హైదరాబాద్ లో ఘోరం జరిగింది. కన్న కొడుకును సొంత తండ్రే కాటికిపంపించాడు. రెండేళ్ల బాలుడి ఏడుస్తున్నాడనే కోపంతో అతికిరాతకంగా కొట్టి హతమార్చాడు. మద్యం మత్తులో కొడుకును చంపాడని తెలుస్తోంది. హైదరాబాద్ లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది.
మద్యం మత్తు మనుషులను ఎంతటి దారుణానికైనా ప్రేరేపిస్తోంది. మద్యానికి బానిసగా మారిన వారికి మంచి, చెడు.. విచక్షణ, వివరణ లాంటివి ఉండవు.. అందుకు ఉదహరణ ఈ ఘటన.. మద్యానికి బానిసై.. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని కడతేర్చాడు ఒక వ్యక్తి.. ఈ దారుణ ఘటన గుంటూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. వల్లూరుకు చెందిన ఈమని మహాలక్ష్మీ అనే మహిళకు ఇద్దరు కుమారులు.. ఇద్దరిని పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేసింది. కొన్నేళ్ల క్రితం భర్త మృతి ఛేదనడంతో…
దీపావళీ పండగ.. స్కూల్ లేకపోవడంతో ఆ బాలుడు ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటున్నాడు. ఇంటిదగ్గర అమ్మ తనకోసం స్వీట్స్ చేసి పెట్టిన విషయం గుర్తుతెచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న బాలుడికి ఇంటి బయట తమ కారు ఊగడం కనిపించింది. దీంతో బాలుడు కారు వద్దకు వెళ్లి చూడగా అతడికి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. ఈ సంఘటన రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఉదయ్పూర్ జిల్లాకు చెందిన జమ్నాలాల్ శర్మకు హిమాన్షు శర్మ…