ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “అల వైకుంఠపురంలో”. 2020 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ యంగ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్, కృతి సనోన్ హీరోహీరోయిన్ల పాత్రలు పోషించనున్నారు. తెలుగులో మురళీశర్మ పోషించిన పాత్రలో…