“అల వైకుంఠపురంలో” హిందీ రీమేక్ టైటిల్ ఇదే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “అల వైకుంఠపురంలో”. 2020 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ యంగ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్, కృతి సనోన్ హీరోహీరోయిన్ల పాత్రలు పోషించనున్నారు. తెలుగులో మురళీశర్మ పోషించిన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కనిపించనున్నారు. ఇందులో మురళీశర్మ హీరో తండ్రిగా నటించిన తీరుకు ప్రశంసలు కురిశాయి.
Read Also : “సిగ్గు ఎందుకురా మామ” అంటున్న సుకుమార్
Also Read
టబు పాత్రలో మనీషా కొయిరాలా నటిస్తున్నట్లు చెబుతున్నారు. రోహిత్ ధావన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. “షెహజాదా” అనే టైటిల్ మేకర్స్ ఫిక్స్ చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Raaka : అప్పుడే.. ర్యాంపేజ్ షురూ చేసిన అల్లు అర్జున్ ‘రాకా’
-
Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్లో నేటి రేట్స్ ఇవే!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!