Sudheer Babu’s ‘Harom Hara’ set for World Digital Premiere on Aha OTT: వరల్డ్ డిజిటల్ ప్రీమియర్కు సుధీర్ బాబు ‘హరోం హర’ సిద్ధం అయింది. సుధీర్ బాబు నటించిన తాజా యాక్షన్ డ్రామా ‘హరోం హర’. సాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆహా OTT ప్లాట్ఫారమ్లో డిజిటల్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. మిశ్రమ సమీక్షలతో జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, జూలై 11, 2024 నుండి డిజిటల్…
Love Mouli OTT Release: టాలీవుడ్ నటులలో ఒకరైన నవదీప్ చాలా రోజుల తర్వాత లీడ్ రోల్ లో నటించిన సినిమా ” లవ్ మౌళి “. ఈ సినిమా రిలీజ్ కాకముందు నుంచే బాగా బజ్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. సినిమాలోని బోల్డ్ కంటెంట్ సినీ ప్రేక్షకులను అలరించిన., అనుకున్నంత స్థాయిలో మాత్రం సినిమా విజయాన్ని పొందలేకపోయింది. సినిమా పరిస్థితి పక్కన పెడితే.. సినిమాలో హీరో…
My Dear Donga : టాలీవుడ్ పాపులర్ కమెడియన్ అభినవ్ గోమఠం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన అభినవ్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించాడు.తాజాగా ఈ అభినవ్ గోమఠం ప్రధాన పాత్రలో నటించిన ‘మై డియర్ దొంగ’ ఎలాంటి అంచనాలు లేకుండా ఏప్రిల్ 19వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కు వచ్చింది.ఈ…
Prasanna Vadanam to Stream in Aha OTT from May 24th: యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం’ ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహించిన ఈ సినిమాను జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా…
ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫారం ఆహాలో క్రమం తప్పకుండా కొత్త షోలు, సినిమాలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో మరో కొత్త సినిమా ప్రెకషకుల ముందుకి తీసుక రాబోతోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ల ‘విద్యా వాసుల అహం’ మే 17 నుండి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మణికాంత్ జెల్లీ నిర్మించిన ఈ చిత్రంను లక్ష్మీ నవ్య, రంజీత్ కుమార్ లు నిర్మించారు. Also read: Mehreen Pirzada: నకిలీ వార్తలను…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదల తక్కువగా ఉన్నప్పటికీ.. ఓటిటిలో మాత్రం అనేక రకాల జోనర్లకు సంబంధించి సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈమధ్య కాలంలో కొన్ని హర్రర్ సినిమాలు రావడం చూస్తూనే ఉన్నాం. కేవలం హర్రర్ మాత్రమే కాకుండా వాటికి కామిడీ కూడా జత చేస్తూ సరికొత్త కాన్సెప్ట్లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇకపోతే మార్చి 15 2024 న రిలీజ్ అయిన ‘తంత్ర’ మూవీ కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి…
2024 జనవరి 5న థియేటర్లలో రిలీజ్ అయిన డబల్ ఇంజన్ మార్చి 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సినిమాల కంటే బయట అనేక వివాదాలతో బాగా ఫేమస్ అయిన గాయత్రి గుప్తా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కించారు. రోహిత్ పెనుమాత్స ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శశి, రోహిత్ లి కథనం పొందుపరిచారు. Also Read: Disha Patani: హీట్ సమ్మర్ లో…
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘సామజవరగమన’ సినిమా తన కెరీర్ లో నే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.గత నెలలో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది.ఈ సినిమాను సుమారు రూ.7 కోట్ల రూపాయల తో తెరకెక్కించ గా ఈ సినిమా రూ.50 కోట్లకు పై గా కలెక్షన్స్ సాధించింది.. రామ్అబ్బరాజు ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు.ఈ సినిమా తో క్యూట్ భామ రెబా మోనికా జాన్ హీరోయిన్…