Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Afghanistan

Afghanistan News

    • ఆఫ్ఘన్ లో రోడ్డున పడ్డ టీచర్లు
      #అంతర్జాతీయం

      ఆఫ్ఘన్ లో రోడ్డున పడ్డ టీచర్లు

      ఆఫ్ఘన్ లో పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా తయారవుతున్నాయి. అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం తాలిబాన్‌ ప్రభుత్వ ఏర్పాటుతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆఫ్ఘన్ లోని టీచర్లు గత నాలుగు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని టీచర్లు రోడ్డెక్కారు. జీతాలు రాకపోవడంతో తమకు కుటుంబపోషణతో పాటు పూట గడవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఒక్క హెరాత్‌ ఫ్రావిన్స్‌లోనే 30కి పైగా టీచర్లకు జీతాలు చెల్లించడం లేదంటున్నారు. ఇప్పటికైనా తాలిబాన్‌ ప్రభుత్వం తమకు…
    • ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఆ ముగ్గురిదే కీల‌క పాత్ర‌… కానీ చివ‌ర‌కు…
      #Top Story

      ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఆ ముగ్గురిదే కీల‌క పాత్ర‌… కానీ చివ‌ర‌కు…

      ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నాక ఆ దేశం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ది.  అయితే, ప్ర‌పంచ దేశాల గుర్తింపు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. అయిన‌ప్ప‌టికీ ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు రాక‌పోవ‌డంతో ఇబ్బందులు ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వం ఇబ్బందులు ప‌డుతున్న‌ది.  ఇక ఆఫ్ఘ‌న్ భ‌విత‌వ్యంలో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా కీల‌క పాత్ర పోషించిన వ్య‌క్తులు ముగ్గురు ఉన్నారు.  ఒక‌రు అమెరికా రాయ‌బారి జ‌ల్మే ఖ‌లిల్జాద్‌, ఘ‌ని, స్టానిక్జాయ్‌.  ఈ ముగ్గురు కీల‌క పాత్ర పోషించారు.  కానీ, ఇప్పుడు వీరు తీవ్ర‌మైన…
    • తాలిబ‌న్ ప్ర‌భుత్వాన్ని గుర్తించ‌కుంటే… వారికే లాభ‌మా…!!
      #Top Story

      తాలిబ‌న్ ప్ర‌భుత్వాన్ని గుర్తించ‌కుంటే… వారికే లాభ‌మా…!!

      ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండు నెల‌లు కావొస్తున్నా  ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ప్ర‌భుత్వాన్ని ప్ర‌పంచ‌దేశాలు గుర్తించ‌లేదు.  ప్ర‌పంచ దేశాలు గుర్తించ‌క‌పోవ‌డంతో పాటుగా విదేశీ మార‌క ద్ర‌వ్య‌నిల్వ‌ల‌ను అమెరికా ఫ్రీజ్ చేయ‌డంతో ఆఫ్ఘ‌నిస్తాన్ దిగుమ‌తులు చేసుకోలేక‌పోతున్న‌ది.  దీంతో దేశంలో నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు అంత‌కంత‌కు పెరుగుతూనే ఉన్నాయి.  తాలిబ‌న్ ప్ర‌భుత్వాన్ని గుర్తించ‌క‌పోవ‌డంతో దేశంలో ఐసిస్ ఉగ్ర‌వాద సంస్థ య‌దేచ్చ‌గా రెచ్చిపోతున్న‌ది.  కాంద‌హార్‌, కుందుజ్ ల‌లోని మ‌సీదుల్లో ఐసిస్ ఉగ్ర‌వాదులు బాంబుపేలుళ్ల‌కు పాల్ప‌డుతున్నాయి.  ఈ ఘ‌ట‌న‌ల‌లో వంద‌లాది…
    • ఐసిస్ కీల‌క హెచ్చ‌రిక‌:  వెతికి మ‌రీ చంపుతాం…
      #Top Story

      ఐసిస్ కీల‌క హెచ్చ‌రిక‌: వెతికి మ‌రీ చంపుతాం…

      ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నాక అక్క‌డ ప్ర‌జ‌ల జీవ‌నం అస్త‌వ్య‌స్తం అయింది. నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆహారం లేక ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇది చాల‌ద‌న్నట్టు తాలిబ‌న్ల‌ను స్పూర్తిగా తీసుకొని మిగ‌తా ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు. ఆఫ్ఘ‌న్‌లోని ఐసిస్ ఉగ్ర‌వాద సంస్థ షియా ముస్లీంల‌ను ల‌క్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న‌ది. కాంద‌హార్‌, కుందుజ్ ప్రావిన్స్‌లో షియా ముస్లీంలు ప్రార్థ‌న‌లు చేస్తున్న మ‌సీదుల‌పై దాడుల‌కు పాల్ప‌డింది. ఆ దాడుల్లో దాదాపుగా 160 మందికి పైగా ప్ర‌జ‌లు మృతి…
    • ఆఫ్ఘన్‌లో మరో పేలుడు.. 16 మంది మృతి..
      #అంతర్జాతీయం

      ఆఫ్ఘన్‌లో మరో పేలుడు.. 16 మంది మృతి..

      ఆఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశం అయిన తర్వాత కూడా పేలుళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. మొన్నటి మొన్న మసీదులో ఆత్మాహుతి దాడిలో భారీ ప్రాణనష్టం జరగగా.. ఇవాళ కాంద‌హార్‌లో బాంబు పేలుడు క‌ల‌క‌లం సృష్టించింది. మసీదులో ప్రార్థన‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ పేలుళ్లు జరిగాయి.. ఈ ఘటనలో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు.. కాందహార్‌లో నడిబొడ్డున్న ఉన్న మసీదులో ఈ పేలుడు సంభవించింది.. షియా వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ ఈ పేలుడు జరిగింది.. 16…
    • తాలిబన్ల దెబ్బ… పాక్ విమానాలు నిలిపివేత…
      #Top Story

      తాలిబన్ల దెబ్బ… పాక్ విమానాలు నిలిపివేత…

      ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నాక పాకిస్తాన్ దేశం ఒక్క‌టే కాబూల్‌కు విమానాలు న‌డుపుతున్న‌ది.  కాబూల్ నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్ విమానాలు కొన్ని పాక్‌కు న‌డుస్తున్నాయి.  అయితే, కాబూల్ ఎయిర్ పోర్ట్ తిరిగి ఒపెన్ అయ్యాక విమాన స‌ర్వీసుల‌పై తాలిబ‌న్ల జోక్యం అధికం అయింది.  ఈ జోక్యం కార‌ణంగా విమాన టికెట్ల ధ‌ర‌ల‌ను విప‌రీతంగా పెంచారు.  కాబూల్ నుంచి ఇస్లామాబాద్‌కు టికెట్ ధ‌ర‌ను ఏకంగా 2500 డాల‌ర్ల‌కు పెంచారు.  గ‌తంలో టికెట్ ధ‌ర 120 నుంచి 150 డాల‌ర్ల మ‌ధ్య‌లో ఉండేది.…
    • యూనిసెఫ్ ఆందోళ‌న‌: ఇప్పుడు ఆదుకోకుంటే… భ‌విష్య‌త్ త‌రాల‌కు పెనుదెబ్బ‌…
      #Top Story

      యూనిసెఫ్ ఆందోళ‌న‌: ఇప్పుడు ఆదుకోకుంటే… భ‌విష్య‌త్ త‌రాల‌కు పెనుదెబ్బ‌…

      ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ త‌రువాత ఆ దేశంలో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  తాలిబ‌న్ల‌ను చూసుకొని ఇత‌ర ఉగ్ర‌వాద సంస్థ‌లు రెచ్చిపోతున్నాయి.  ర‌ష్యా, పాక్‌, చైనా మిన‌హా మిగ‌తా దేశాలు త‌మ రాయ‌బార కార్యాల‌యాల‌ను మూసేసిన సంగ‌తి తెలిసిందే.  తాలిబ‌న్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌పంచ దేశాలు గుర్తించ‌క‌పోవ‌డంతో ఆ దేశం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు అమాంతం పెరిగిపోయాయి.  దీంతో పేద‌ల‌కు స‌రైన ఆహారం దొర‌క‌డం లేదు.  ఈ స‌మ‌స్య నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్ బ‌య‌ట‌ప‌డాలి అంటే…
    • వెంట‌నే వ‌దిలి వెళ్లిపోండి… వారికి అమెరికా సూచ‌న‌…
      #Top Story

      వెంట‌నే వ‌దిలి వెళ్లిపోండి… వారికి అమెరికా సూచ‌న‌…

      ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప‌రిస్థితులు రోజురోజుకు దారుణంగా మారిపోతున్నాయి.  ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వం నుంచి తాలిబ‌న్ల చేతిలోకి ప్ర‌భుత్వం వెళ్లిపోవ‌డంతో అక్క‌డ అరాచ‌కాలు పెరుగుతున్నాయి.  ఇత‌ర ఉగ్ర‌వాద సంస్థ‌లు య‌ధేచ్చ‌గా రెచ్చిపోతున్నాయి.  అమాయ‌క ప్ర‌జ‌ల‌ను టార్గెట్ చేసుకొని విధ్వంసాలు సృష్టిస్తున్నారు.  శుక్ర‌వారం రోజున జ‌రిగిన బ్లాస్టింగ్‌లో 100 మంది వ‌ర‌కు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.  కాగా,  ఆఫ్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్ న‌గ‌రంలో హోట‌ళ్లు, టూరిస్టుల‌ను టార్గెట్ చేసుకొని దాడుల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు అమెరికా హెచ్చ‌రించింది. కాబూల్‌లోని సెరెనా హోట‌ల్‌,…
    • అఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి… వంద మందికి పైగా మృతి..!
      #అంతర్జాతీయం

      అఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి… వంద మందికి పైగా మృతి..!

      అఫ్ఘానిస్థాన్‌లో మరో సారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. కుందూజ్‌ ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. శుక్రవారం ప్రార్థనలకు వచ్చిన షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఓ మసీదు వద్ద ఈ దాడి జరిగింది. కుందుజ్ ప్రావిన్స్‌ బందర్ జిల్లా ఖాన్ అదాబ్‌లో గల షియా మసీదులో జరిగిన పేలుడులో దాదాపు 100 మందికి పైగా చనిపోయినట్టు అఫ్ఘాన్‌ అధికార వార్త సంస్థ బక్తర్‌ కథనాలను బట్టి తెలుస్తోంది. అలాగే, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత ఆగస్టులో…
    • మసీదుపై ఆత్మాహుతి దాడి.. 100 మంది మృతి..!
      #Top Story

      మసీదుపై ఆత్మాహుతి దాడి.. 100 మంది మృతి..!

      తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థానలో ఓ వైపు అరాచక పాలన కొనసాగుతుంటూ.. మరోవైపు.. దాడులు, ఆత్మహుతి దాడులు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. ఇవాళ మరోసారి ఆఫ్ఘనిస్థాన్‌ రక్తసిక్తమైంది.. కుందుజ్‌లో మసీదుపై ఆత్మహుతి దాడి కలకలం రేపింది.. ఈ ఘటనలో మొత్తంగా 100 మంది మృతిచెందారు.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో.. మసీదులో వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం ఆత్మాహుతి దాడి ఘటనలో 100 మంది…
    ←1…3233343536…58→

తాజావార్తలు

  • OnePlus Ace 6 Ultra: వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్

  • Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !

  • Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!

  • Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య

  • Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions