Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Afghanistan

Afghanistan News

    • వైర‌ల్‌: తాలిబ‌న్ నాయ‌కుడికి పాక్ జ‌ర్న‌లిస్ట్ ప్లైయింగ్ కిస్‌… వీడియో లీక్..
      #Top Story

      వైర‌ల్‌: తాలిబ‌న్ నాయ‌కుడికి పాక్ జ‌ర్న‌లిస్ట్ ప్లైయింగ్ కిస్‌… వీడియో లీక్..

      ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నాక అక్క‌డి ప‌రిస్థితులు దారుణంగా మారిపోయాయి.  ఉద్యోగాలు లేక‌, నిధులు లేక ఆక‌లితో ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు.  మాన‌వ‌తాదృక్ప‌ధంతో వివిధ దేశాలు స‌హాయం అందిస్తున్నాయి. తాలిబ‌న్లు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను అక్ర‌మించుకోవ‌డంతో తాలిబ‌న్ల హ‌స్తం ఉంద‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.  ఇక ఇదిలా ఉంటే, తాలిబ‌న్ నేత సుహైల్ షాహిన్‌తో పాక్ జ‌ర్న‌లిస్ట్ ఫారూఖీ జ‌మీల్ వీడియో ఇంట‌ర్వ్యూ చేశారు.  ఆ స‌మ‌యంలో పాక్ జ‌ర్న‌లిస్ట్ జ‌మీల్ తాలిబ‌న్ ప్ర‌తినిధికి ప్లైయింగ్ కిస్ ఇచ్చి అంద‌ర్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.…
    • చుక్కల్లో నిత్యావసర ధరలు.. అక్కడ కిలో పిండి 2,400.. 25 కిలోల బియ్యం 2,700
      #అంతర్జాతీయం

      చుక్కల్లో నిత్యావసర ధరలు.. అక్కడ కిలో పిండి 2,400.. 25 కిలోల బియ్యం 2,700

      ఆప్ఘనిస్తాన్‌లో నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్నాయి. అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘనీ విలువ రోజురోజుకు పడిపోతుండటమే అక్కడ నిత్యావసర ధరలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. దీంతో అక్కడ ఏ వస్తువు ధర చూసినా గుండె గుభేల్ అంటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలు అయితే నిత్యావసరాలను కొనుగోలు చేయలేక ఉన్న డబ్బులతో ఒకపూట తిని ఒక పూట పస్తులు ఉంటున్నారు. Read Also: ఆకాశాన్నంటిన మునగాకాయ ధరలు ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ దేశంలో…
    • దిగొస్తున్న తాలిబ‌న్లు… భార‌త దేశానికి అగ్ర‌తాంబూలం…పాక్ చైనాల‌కు షాక్‌..
      #Top Story

      దిగొస్తున్న తాలిబ‌న్లు… భార‌త దేశానికి అగ్ర‌తాంబూలం…పాక్ చైనాల‌కు షాక్‌..

      ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ లు ఆక్ర‌మించుకున్నాక అక్క‌డి ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు.  తాలిబ‌న్ ప్ర‌భుత్వంను అధికారికంగా ఏ దేశాలు గుర్తించ‌లేదు.  తాలిబ‌న్‌ల‌కు మిత్రులుగా ఉన్న పాక్‌, చైనాలు కూడా అధికారికంగా గుర్తించ‌లేదు. ప్ర‌స్తుతం ఆఫ్ఘ‌నిస్తాన్‌లో 22 శాతం మంది ప్ర‌జ‌లు ఆక‌లితో అల‌మ‌టిస్తుండ‌గా, మ‌రో 36 శాతం మంది ప్ర‌జ‌లు తీవ్ర‌మైన ఆహార కొర‌త‌ను ఎదుర్కొంటున్నారు.  తాలిబ‌న్ లు అధికారంలోకి వ‌స్తే పాక్ ప్రాభ‌ల్యం పెరుగుతుంద‌ని, ఇది పోరుగునున్న భార‌త్‌కు ఇబ్బందిక‌ర‌మ‌ని, ఆఫ్ఘ‌నిస్తాన్‌లో భార‌త్ చేప‌డుతున్న ప్రాజెక్టుల‌కు,…
    • అధిక‌మొత్తంలో బొగ్గును కొనుగోలు చేస్తున్న ఆఫ్ఘ‌న్లు… ఎందుకంటే…
      #Top Story

      అధిక‌మొత్తంలో బొగ్గును కొనుగోలు చేస్తున్న ఆఫ్ఘ‌న్లు… ఎందుకంటే…

      ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నాక అక్క‌డ ప్ర‌జ‌లు ప‌డ‌రానిపాట్లు ప‌డుతున్నారు.  దాదాపు అన్ని దేశాలు త‌మ ఎంబ‌సీల‌ను ఖాళీ చేసి వెళ్లిపోయాయి.  అంత‌ర్జాతీయంగా తాలిబ‌న్ ప్ర‌భుత్వానికి గుర్తింపులేక‌పోవ‌డంతో ఆర్థికంగా క‌ష్టాలు ఎదుర్కొంటున్నారు.  పైగా ప‌లు ఉగ్ర‌వాద సంస్థ‌లు ఆఫ్ఘ‌న్‌లో దాడుల‌కు పాల్ప‌డుతున్నాయి.  ప్ర‌జాస్వామిక ప్ర‌భుత్వం లేక‌పోవ‌డంతో అమెరికా నిధుల‌ను నిలిపివేసింది.  అయితే, మాన‌వ‌తా దృక్ప‌ధంతో ఇండియా వంటి దేశాలు ప్ర‌జ‌లు శీతాకాలంలో ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌ని 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమ‌ల‌ను, మందుల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది.   Read:…
    • గుడ్ న్యూస్ చెప్పిన పాక్‌:  ఇండియా నుంచి ఆఫ్ఘ‌న్ వెళ్లే వాహ‌నాల‌కు అనుమ‌తి…
      #Top Story

      గుడ్ న్యూస్ చెప్పిన పాక్‌: ఇండియా నుంచి ఆఫ్ఘ‌న్ వెళ్లే వాహ‌నాల‌కు అనుమ‌తి…

      ఇండియాకు పాక్ గుడ్‌న్యూస్ చెప్పింది.  ఇండియా నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్‌కు వెళ్లే వాహ‌నాల‌కు అనుమ‌తిస్తూ పాక్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  మాన‌వ‌తా దృక్ప‌దంతోనే వాహ‌నాల‌కు అనుమ‌తులు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్‌లు ఆక్ర‌మించుకున్నాక అక్క‌డ ప‌రిస్థితులు దారుణంగా మారిపోయాయి.  ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  స‌రైనా ఆహారం అంద‌క అల‌మ‌టిస్తున్నారు.  ఆఫ్ఘ‌నిస్తాన్‌కు సాయం చేసేందుకు అనేక దేశాలు ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.   Read: విచిత్రం: అంత‌పెద్ద పామును ఆ చేప ఎలా మింగేసింది? కాగా, ఇండియా…
    • ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ల పాలనకు 100 రోజులు
      #అంతర్జాతీయం

      ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ల పాలనకు 100 రోజులు

      ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు పాలన ప్రారంభించి 100 రోజులు పూర్తయింది. అమెరికా బలగాలు ఆప్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోవడంతో తాలిబన్లు అక్కడి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని తమ చేతుల్లో తీసుకుని పాలించడం మొదలుపెట్టారు. తాలిబన్లు అధికారంలోకి రావడంతో అఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా మహిళల హక్కులను తాలిబన్లు హరించివేస్తున్నారనే అపవాదు వచ్చింది. మీడియాపైనా తాలిబన్లు పలు రకాల ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో పలువురు పౌరులు దేశాన్ని విడిచి…
    • హెచ్చ‌రిక‌: మా డ‌బ్బు మాకివ్వండి… లేదంటే ప్ర‌పంచానికే పెనుముప్పు…
      #Top Story

      హెచ్చ‌రిక‌: మా డ‌బ్బు మాకివ్వండి… లేదంటే ప్ర‌పంచానికే పెనుముప్పు…

      ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్‌లు ఆక్ర‌మించుకున్నాక ఆ దేశానికి చెందిన నిధుల‌ను అమెరికా ఫ్రీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.  దీంతో ఆ దేశం నిధుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  విదేశాల నుంచి వ‌చ్చే దిగుమ‌తులు ఆగిపోయాయి.  దేశంలో ఆహార సంక్షోభం తీవ్రంగా వేధిస్తున్న‌ది.  శీతాకాలంలో ఈ స‌మ‌స్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ది.  ఆహారం, ఉద్యోగ స‌మ‌స్య‌లు తీవ్రంగా ఉండ‌టంతో ఆఫ్ఘ‌న్ నుంచి ప్ర‌జ‌లు వ‌ల‌స వెళ్తున్నారు.  శీతాకాలంలో ఈ వ‌ల‌స‌లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ది.  దీంతో తాలిబ‌న్…
    • ఆఫ్ఘ‌న్‌లో మ‌ళ్లీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి…
      #Top Story

      ఆఫ్ఘ‌న్‌లో మ‌ళ్లీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి…

      ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నాక  జ‌రుగుతున్న ప‌రిణామాలు దారుణంగా ఉంటున్నాయి.  ఆ దేశంలో ఉగ్ర‌వాద శ‌క్తులు బ‌లం పుంజుకొని సాధార‌ణ‌ప్ర‌జ‌ల‌పై దాడులు చేస్తున్నారు.  కొన్ని తెగ‌ల ప్ర‌జ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని బాంబుదాడుల‌కు పాల్ప‌డుతున్నారు.  ఆఫ్ఘ‌న్ రాజ‌ధానిలో వ‌ర‌స‌గా బాంబు పేలుళ్లు జ‌రుగుతున్నాయి.  ఈరోజు ఉద‌యం కాబూల్‌లో ఓ బాంబుపేలుడు జ‌రిగింది.   Read: ఈజిప్ట్‌లో బ‌య‌ట‌ప‌డిన సూర్య‌దేవాల‌యం… ఏ కాలానికి చెందిన‌దో తెలుసా… ఉద‌యం జ‌రిగిన  పేలుడు సంఘ‌ట‌న నుంచి ఇంకా తేరుకోక‌ముందే మ‌రోచోట బాంబు పేలుడు జ‌రిగింది.…
    • మెట్టుదిగిన తాలిబ‌న్‌: ఏ దేశంతోనూ మాకు…
      #Top Story

      మెట్టుదిగిన తాలిబ‌న్‌: ఏ దేశంతోనూ మాకు…

      ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఏ దేశం ఆ ప్ర‌భుత్వాన్ని అధికారికంగా గుర్తించ‌లేదు.  అయితే, అక్క‌డి ప‌రిస్థితులు దారుణంగా మారిపోవ‌డంతో మాన‌వ‌తా దృక్ప‌ధంతో ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికి అనేక దేశాలు ముందుకు వ‌స్తున్నాయి.  అందులో ఇండియా ప్ర‌ధమంగా ఉన్న‌ది.  ఇండియా చొర‌వ‌తీసుకొని అక్క‌డి ప్ర‌జ‌ల‌కోసం ఆహార‌ధాన్యాలు ఇత‌ర స‌హాయ స‌హ‌కారాలు అందిస్తోంది.  ఇతీవ‌లే భార‌త్ 8 దేశాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది.  ఆఫ్ఘ‌నిస్తాన్ ప్ర‌ధానాంశంగా ఈ స‌ద‌స్సు జ‌రిగింది.  ఈ స‌ద‌స్సులో ఆఫ్ఘ‌నిస్తాన్ లో నెల‌కొన్న ప‌రిణామాలు, అక్క‌డి…
    • మార‌ని ప‌రిస్థితులు… దిగ‌జారుతున్న జీవ‌నం…
      #Top Story

      మార‌ని ప‌రిస్థితులు… దిగ‌జారుతున్న జీవ‌నం…

      ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప‌రిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. తాలిబ‌న్లు దేశాన్ని ఆక్ర‌మించుకున్నాక ప్ర‌జ‌ల‌కు స‌రైన ప‌నులు దొర‌క‌డంలేదు. ప‌నులు లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. తిండిలేక చిన్నారులు అల‌మ‌టించిపోతున్నారు. ఎటు చూసినా ఆఫ్ఘ‌న్‌లో ఇలాంటి దృశ్యాలే క‌నిపిస్తున్నాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల నుంచి వీలేనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌క‌పోతే శీతాకాలంలో మ‌రింత ద‌య‌నీయంగా మారే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌పంచ దేశాలు వీలైనంత‌గా ఆహార ధాన్యాల‌ను ఆఫ్ఘ‌న్‌కు అందిస్తున్నారు. Read: స్పోర్ట్ బైక్ త‌ర‌హాలో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌… అయిన‌ప్ప‌టికీ అవి ఏ మూల‌కు…
    ←1…2930313233…58→

తాజావార్తలు

  • అస్సాంలో సుఖోయ్‌ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతు.. గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌..

  • CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..

  • AP Govt: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

  • India vs England: సెమీఫైనల్లో సంజు శాంసన్ విశ్వరూపం.. సెంచరీ చేజారిన చెరిగిపోని రికార్డు!

  • India vs England: రఫ్ఫాడించిన సంజు, దూబే.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్

ట్రెండింగ్‌

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions