73వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్స్ రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గణతంత్ర దినోత్సవం విషెస్ తెలియజేయగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మామ, నిర్మాత అల్లు అరవింద్తో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. రామ్…
ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్ రామ్జ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “పచ్చిస్”తో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. రామ్జ్ సరసన శ్వేత వర్మ హీరోయిన్ గా నటించింది. శ్రీ కృష్ణ, రామ సాయి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవాసా చిత్రమ్, రాస్తా ఫిల్మ్స్ జాయింట్ ప్రొడక్షన్ వెంచర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. తాజాగా ఈ చిత్రంలోని మొదటి సాంగ్…
ఆది తరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ వేర్ వై అనేది దాని అర్థం. తాజాగా ఈ చిత్రం నుంచి “కన్నులు చెదిరే” మెలోడీ సాంగ్ విడుదలైంది. యంగ్ హీరో అడవి శేష్ ఈ సాంగ్ ను విడుదల చేశారు. ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ను యాజిన్ నిజార్ ఆలపించగా… అనంతశ్రీరామ్ లిరిక్స్ అందించారు.సైమన్ కె కింగ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ…
అడవి శేష్… చిత్రపరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణం. చిత్రపరిశ్రమలో తనకంటూ ఎలాంటి అండదండలు లేకున్నా ఒక్కో స్టెప్ ఎదుగుతూ… ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్న నటుడు. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి హిట్స్ తర్వాత చక్కటి ఫాలోయింగ్ తెచ్చుకున్న శేష్ ప్రస్తుతం ‘మేజర్’ పేరుతో ప్యాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాడు. రచయిత కావటం శేష్ కి ఉన్న అదనపు బలం. ‘మేజర్’తో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అడవిశేష్. ఈ సినిమాకు కథను…