బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘ఆదిత్య ధర్’ తెరకెక్కించిన ‘ధురంధర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనం అనే చెప్పాలి. గతేడాది చివర్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ధురంధర్’ మొదటి భాగం ఏకంగా రూ. 1400 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో.. సెకండ్ పార్ట్ పై ఎక్కడా లేని హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టే.. తక్కువ గ్యాప్లోనే సెకండ్ పార్ట్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశాడు ఆదిత్య ధర్. ఇక ఈ సినిమా అంచనాలకు మించిన…
ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘దురంధర్’ పార్ట్-2 గురించి మాట్లాడుకుంటున్నారు. రన్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమాని జియో స్టూడియోస్ సమర్పించింది. నిజానికి ‘దురంధర్’ పార్ట్-1 రిలీజ్ అయినప్పుడు ఒక రేంజ్ లో సినిమాకి మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. ఈ దెబ్బతో రికార్డు స్థాయి కలెక్షన్స్ కూడా వచ్చాయి. సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ఆ సినిమా రికార్డులకెక్కింది. ఇక ఆ సినిమాకి సీక్వల్గా…
రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ సెన్సార్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అయితే, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు (CBFC) భారీగా కోతలు విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విదేశీ వెర్షన్తో పోలిస్తే, ఇండియాలో విడుదలవుతున్న వెర్షన్ దాదాపు 6 నిమిషాల కంటే ఎక్కువ నిడివి తక్కువగా ఉండటం గమనార్హం. Also Read : Dhurandhar2 : ధురంధర్ 2’ తెలుగు ప్రీమియర్స్…
రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. మార్చి 19న సినిమా గ్రాండ్గా విడుదల కానుండగా నేడు సాయంత్రం 5 గంటల నుంచే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పెయిడ్ ప్రివ్యూ షోలను ప్లాన్ చేశారు. అయితే, షోలు ప్రారంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న వేళ, కంటెంట్ డెలివరీ విషయంలో నెలకొన్న ఆటంకాలు ఇప్పుడు ట్రేడ్…
ధురంధర్ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. మరికొన్ని గంటల్లో భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది. ఇక ఈ ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అదిరిపోయాయనే చెప్పాలి. ప్రీమియర్స్ ద్వారానే రూ. 58.64 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక జనరల్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. మొత్తంగా.. ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 మూవీకి అడ్వాన్స్…
Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ధురందర్: ది రివెంజ్”. ఈ బుధవారం (మార్చి 18) సాయంత్రం నుంచే స్పెషల్ పెయిడ్ ప్రివ్యూల ద్వారా ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డులు తిరగరాస్తున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా…
జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ధురంధర్ ది రివెంజ్, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న సినిమాహాళ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, ఇది ఆల్ టైం బిగ్గెస్ట్ థియేటర్ ఓపెనింగ్లలో ఒకటిగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ స్థాయిలో నిర్మించిన ధురంధర్ ది రివెంజ్, హై-ఆక్టేన్ థియేట్రికల్ అనుభవాన్ని హామీ ఇస్తుంది, స్లిక్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా, గూఢచర్యాన్ని ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేస్తోంది. రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్న…
సాధారణంగా భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా రిలీజ్ అవుతున్నా, మీడియా కోసం ఒక స్పెషల్ షో కేటాయించడం సర్వసాధారణం. ఈ మధ్యకాలంలో మీడియాపై ప్రేమతో మాగంటి వంశీ వంటి వాళ్ళు, రిలీజ్ రోజు కాకుండా తర్వాతి రోజు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటూ టాలీవుడ్ వరకు ఒక ప్రత్యేకమైన పద్ధతి తీసుకొచ్చారు. కానీ దాదాపుగా సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందు గానీ, లేదా సినిమా రిలీజ్ రోజు ఉదయం కానీ మీడియా కోసం ఒక…
Ira Bhaskar: ‘‘ధురంధర్: ది రివెంజ్’’ ఒక వారం కంటే తక్కువ సమయంలో విడుదలకు సిద్ధమవుతుండటంతో, గత సంవత్సరం డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చిన ధురంధర్ బాక్సాఫీస్ వద్ద తుఫాను కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ వస్తుండటంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. ఈ సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. కొందరు దేశభక్తి చిత్రమని కీర్తిస్తుంటే, మరికొందరు మాత్రం రాజకీయాలను ఆపాదిస్తున్నారు. Read Also: DIY Keratin Treatment at Home: పొడవైన, దృఢమైన,…
ప్రస్తుతం టాలీవుడ్ లో స్తబ్ధత కనిపిస్తోంది. కొత్త సినిమాల రాక తక్కువగా ఉండటంతో థియేటర్లలో ఉన్న చిత్రాలే రన్ను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద నెట్టుకొస్తున్నాయి. అయితే, ఈ వేసవి వేడికి తోడుగా సినిమా థియేటర్లలో సెగలు పుట్టించేందుకు ఇద్దరు భారీ స్టార్లు సిద్ధమయ్యారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది కానుకగా మార్చి 19న రెండు క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి. Also Read : Sai Pallavi : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. ‘ఏక్ దిన్’…