ప్రభాస్ను వెండి తెరపై శ్రీ రాముడిగా చేసేందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అయితే గతంలో.. ఆదిపురుష్ టీజర్లో గ్రాఫిక్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్కు డౌట్స్ పెరిగిపోయాయి. దాంతో సినిమాను ఆరు నెలలు పోస్ట్పోన్ చేసి అదిరిపోయే పాజిటీవిటీని సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ ఓం రౌత్. ముందుగా జై శ్�
ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో చాలా గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్కి లక్షల్లో ప్రభాస్ అభిమానులు తరలివచ్చారు. ఓ పక్క వర్షం పడుతున్న లెక్క చేయకుండా… భారీ ఎత్తున ఈ వేడుకలో భాగమయ్యారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్కు ఆధ్యాత్మకి గురువు చిన జీయ�
వాల్మీకీ రాసిన రామాయణ గాధని చదవని, వినని, తెలియని వాళ్లు ఉండరు. సీతా దేవి శ్రీరాముల వారి కథని తరతరాలుగా వింటూనే ఉన్నాం. మహోన్నత ఈ గాధపై ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు శ్రీరాముని పాత్రలో అద్భుతాలే చేసాడు. ఈ జనరేషన్ లో బాలకృష్ణ ‘రామావతారం’ ఎత్తాడు. యంగ్ హీరోల్ల�
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆదిపురుష్ హవా ఓ రేంజ్లో ఉంది. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్తో ప్రభాస్ పేరు ఇండియా అంతా రీసౌండ్ వచ్చేలా వినిపిస్తోంది. ఈవెంట్కి భారీగా తరలి వచ్చారు ప్రభాస్ అభిమానుల సందడితో పాటు, జైశ్రీరామ్ నామస్మరణతో పరవశంలో �
లక్షమందికి పైగా అభిమానుల మధ్యలో, ఈమధ్యలో ఏ సినిమా ఈవెంట్ జరగనంత గ్రాండ్ గా… ఇది తిరుపతినా లేక శ్రీరాముడి అయోధ్యనా అని అనుమానం వచ్చే స్థాయిలో జరిగింది ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్. ప్రభాస్ కోసం, రాముడి కోసం కాషాయ దళం దండు కట్టి ఆదిపురుష్ ఈవెంట్ ని బిగ్గెస్ట్ ఈవెంట్ గా మార్చాయి. ఈ ఈవెంట్ దెబ్�
రెబల్ స్టార్ ప్రభాస్ ని శ్రీ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ని సీతాదేవిగా చూపిస్తూ ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. వాల్మీకీ రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూన్ 16న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్, ఇండియన్ సినిమా �
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా జూన్ 16న ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి ఆడియన్స్ ముందుకి రానుంది. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ కి గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేసారు. ఇండియా ఫి�
ఇండియన్ బాక్సాఫీస్ ని మరో రెండు వారాల్లో తాకనున్న తుఫాన్ పేరు ఆదిపురుష్. ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ రాముడిగా నటిస్తున్న ఈ మూవీని ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. 550 కోట్ల భారీ బడ్జట్ తో ఇండియన్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న ఈ మూవీ జూన్ 16న ర�
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జూన్ 16న బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రభాస్ సినిమా థియేటర్స్ కి వచ్చిన రోజు, రికార్డులు చెల్లా చెదురు అవ్వకుండా ఆప్ శక్తి ఇంకొకటి లేదు. మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేయకుండా ఆదిపురుష్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ వంద కోట్ల ఓపెనింగ్ సరిపోదు అనుకుం�
ఇప్పటి వరకు ఆదిపురుష్ నుంచి కేవలం ఒక టీజర్, ఒక ట్రైలర్, రెండు సాంగ్స్ బయటికొచ్చాయి. ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ చేస్తూ స్టార్టింగ్లో వచ్చిన టీజర్ ఆదిపురుష్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసేసింది. ట్రోలింగ్ ఫేస్ చేసే రేంజులో టీజర్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇక్కడి నుంచి బయటకి వచ్చి ఆదిపురుష్ విజువల్స్ ఎఫెక్�