నెల్లూరులో చంద్రబాబు సెల్ఫీ దిగిన ఇళ్లు వైసీపీ ప్రభుత్వం వచ్చాక పూర్తిచేశాం అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు మేము సిద్ధం అని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 30 వేల టిడ్కో ఇళ్లను డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి ప్రకటించారు.
Vidadala Rajini and Adimulapu Suresh: విశాఖపట్నంలో జీ 20 దేశాల సదస్సు నిర్వహణపై తుది సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇన్చార్జ్ మంత్రి విడదల రజని, మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రాజధాని విశాఖ అభివృద్ధి ప్రణాళిక
టీడీపీ రాజకీయం కోసం పరిశ్రమల సదస్సులు నిర్వహించిందని.. వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం సమ్మిట్ నిర్వహిస్తోందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల నుంచి తమ టార్గెట్ ప్రారంభం అవుతుందన్నారు.