Varla Ramaiah: దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్దమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో దళిత సంక్షేమంపై విమర్శలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఏపీలో దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్దమా..? అని సవాల్ విసిరారు టీడీపీ నేత వర్ల రామయ్య. వైసీపీలోని దళిత మంత్రులపై సీరియస్ కామెంట్లు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. వైసీపీ దళిత మంత్రులు జగన్ మోచేతి నీరు తాగుతున్నారు. వైసీపీ దళిత మంత్రులు బిస్కెట్ బ్యాచ్. కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వైసీపీలో దళితులకు బిస్కెట్లు వేస్తారు.
వైసీపీలోని దళిత మంత్రులంతా చీరలు కట్టుకోవాలి.విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టినప్పుడే వైసీపీలో దళితులు ఫినిష్ అయింది.మంత్రిగా ఉండి చొక్కా విప్పి గంజాయి తాగిన వాడిలా సురేష్ వ్యవహరించారు.మంత్రి సురేష్ ఓ యూజ్ లెస్ ఫేలో. ఐఆర్ఎస్ చేసిన సురేష్ బఫూన్ మాదిరి వ్యవహరించారు.సజ్జల చెబితే చొక్కా విప్పడానికి సురేషుకైనా సిగ్గుండాలిగా..?డెప్యూటీ సీఎం నారాయణ స్వామికి మతి స్థిమితం లేదు.నారాయణ స్వామికి సిగ్గు ఎగ్గు లేదని మండిపడ్డారు వర్ల రామయ్య.
Also Read
- Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
Read Also: GT vs LSG : 10 ఓవర్లు ముగిసే సరికి లక్నో స్కోర్ ఇలా..
రెడ్లందరూ కూర్చొంటే దూరంగా చేతులు కట్టుకుని నిల్చొంటారా..?జగన్ ఎంత మంది దళితులకు ఇన్నోవా కార్లు ఇచ్చారో మంత్రి మేరుగ సమాధానం చెప్పగలరా..?అంబేద్కర్ పేరు విదేశీ విద్యకు తొలగిస్తే దళిత మంత్రులు కనీసం నోరెత్తలేదేందుకు..?దళిత యువకుడు.. డ్రైవర్ సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ చంపేస్తే దళిత మంత్రులు ఎందుకు ప్రశ్నించలేదు..?యూటూ బ్రూటస్ జూపూడి.ఎస్సీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మనుగా జూపూడి చేసిన వ్యవహారాలన్నీ మా దగ్గర ఉన్నాయి.జూపూడి.. ఆ రోజు కార్పోరేషనులో ఉన్న అధికారి సంగతి తేలుస్తాం.
బెస్ట్ అవలైబుల్ స్కూళ్లు తొలగిస్తే సిగ్గు లేని దళిత మంత్రులు ఎందుకు స్పందించ లేదు..?వైసీపీలో ఉన్న దళిత నేతలు చచ్చు పుచ్చు నేతలు.మీ బాంచన్ అనడమేనా వైసీపీ మంత్రుల బతుకు.దళితులకు ప్రమోషన్లల్లో కూడా రిజర్వేషన్లు పెట్టి ఘనత చంద్రబాబుదే.నందిగం సురేష్.. మేరుగ.. నారాయణ స్వామి వంటి వారు ఒక్క రోజైనా సీఎం జగన్ పక్కన కూర్చొగలరా..?రేపు మంత్రులు.. అధికార పార్టీ తీరు మీద గవర్నరుకు ఫిర్యాదు చేస్తాం.ఇప్పుడు గతంలో ఉన్న గవర్నర్ కాదు.. గుర్తుంచుకోండి.ప్రస్తుత గవర్నరుకు వైసీపీ సంగతంతా తెలుసు.ఏమన్నా అంటే వర్లకు రాజ్యసభ ఇవ్వలేదని అంటారు.. అది మా పార్టీ అంతర్గత వ్యవహరం.దళిత సంక్షేమం బహిరంగ చర్చకు సిద్దమా..? అని సవాళ్ళు విసిరారు వర్ల రామయ్య.
Read Also: Visas To Indians: విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలు
తాజావార్తలు
-
Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
-
He-Man: హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్ఫుల్ ఎంట్రీ!
-
Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
-
Kantamaneni Ravi Shankar: పంచభూతాలపై టాలీవుడ్ లో కొత్త సినిమా
-
CM Vijay: సీఎం విజయ్కి షాక్ ఇచ్చిన మిత్రపక్షాలు.. ‘రెండు ఆకుల’ రాజకీయంలో దళపతి వెనకడుగు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!