గతంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కు హైదరాబాద్లో ఇంటిని గిఫ్ట్ ఇచ్చారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంఘటన తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు రకుల్ ప్రీత్ సింగ్ అధికారికంగా స్పందించలేదు. తాజాగా బాలీవుడ్లో ఒక యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం మీద స్పందించింది. Also Read:Mega Anil: ఆ స్టేట్ బయలుదేరుతున్న ‘స్టేట్ రౌడీ’ “మీ జీవితంలో ఉన్న ఒక విచిత్రమైన రూమర్ గురించి చెప్పమ”ని అడిగితే, రకుల్…
గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రముఖ ప్రిజం పబ్లో టాలీవుడ్ నటి కల్పికపై దాడి జరిగిన ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. బర్త్డే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులతో జరిగిన వాగ్వాదం తీవ్రమైన నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నటి కల్పిక, తన స్నేహితులతో కలిసి ఒక బర్త్డే వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ప్రిజం పబ్కు వెళ్లినట్లు సమాచారం.…
చిత్రపరిశ్రమలో హీరోలకు వరుసగా ప్లాప్స్ వచ్చిన వారికొచ్చిన నష్టమేమి ఉండదు. వరుసగా డజను డిజాస్టర్స్ ఇచ్చి కూడా బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు. కానీ హీరోయిన్స్ పరిస్థితి వేరు. రెండు మూడు ప్లాప్స్ పడితే చాలు ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. తొలి సినిమాతో సూపర్ హిట్స్ అందుకుని ఆ వెంటనే ప్లాప్స్ వస్తే ఇక అంతే సంగతులు. మరోసినిమాలో ఛాన్స్ ఇచ్చేందుకు వంద సార్లు అలోచిస్తారు. ఇటీవల యంగ్ హీరోల స్క్రిప్ట్ సెలక్షన్…
Udayabhanu : తెలుగు ఇండస్ట్రీలో స్టార్ యాంకర్లు అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది సుమ. తన తర్వాత ఝాన్సీ, అనసూయ, శ్రీముఖి పేర్లు వినిపిస్తాయి. సుమ ఇప్పటికి స్టార్ యాంకర్ గా కొనసాగుతూనే ఉంది.
Bhagya Shri Borse : భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో యువతను మంత్రముగ్ధులను చేసింది.
పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ జగన్నాధ్ హీరోగా నటించిన తోలి సినిమా రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ. ఆ తర్వాత పలు హిట్ సినిమాలలో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కేతిక 1995 డిసెంబరు 25లో ఢిల్లీలో జన్మించిన కేతిక మోడలింగ్ నేర్చుకుని 2016 థగ్ లైఫ్ వీడియోతో క్రేజ్ సంపాదించుకుంది. 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది. కానీ ఆ సినిమా…
Pushpa 2 : టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా మిగతా భాషల్లో కూడా భారీ హైప్ తో రానుంది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటి నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. నటి, బీజేపీ ఎంపీ అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని కంగనా తెలియజేశారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన అమ్మమ్మతో కలిసి ఉన్న కొన్ని చిత్రాలను పంచుకున్నారు. నవంబర్ 8వ తేదీ శుక్రవారం రాత్రి కంగనా రనౌత్ అమ్మమ్మ మరణించినట్లు అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె శనివారం తన అభిమానులకు తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం తన అమ్మమ్మకు…
Regina : హీరోయిన్ రెజీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు దశాబ్ద కాలం పూర్తవుతూనే ఉంది. ఇంకా తన నటనను కొనసాగిస్తూనే ఉంది ఈ చెన్నై బ్యూటీ.
Tapsee : ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ.. తన అందచందాలతో బాగానే ఆకట్టుకున్న ఈ భామకు ఆ సినిమా తర్వాత అన్నీ సెకండ్ హీరోయిన్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి.