ఏలూరులోని విద్యానగర్లో దారుణం జరిగింది. వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్తో దాడి చేశారు. రాత్రి స్కూటీపై వెళుతుండగా దుండగులు యాసిడ్ చల్లడంతో ఆమె తీవ్ర గాయాలతో ఆస్పతిలో చికిత్స పొందుతుంది. మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడ తరలించారు.
Acid Attack: ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో బుధవారం రాత్రి ఓ వివాహ వేడుకలో ఘోరం జరిగింది. ఈ కార్యక్రమంలో గుర్తు తెలియని దుండగులు వధూవరులపై యాసిడ్ విసిరారు.
తమిళనాడులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కోర్టు ఆవరణలోనే తన భార్య ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో భార్యతో పాటు ఆమె పక్కనే ఉన్న మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Acid Attack : టీ ఇవ్వలేదని భార్యపై మద్యం మత్తులో భర్త యాసిడ్ పోసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన భర్తను నడి పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వికలాంగుడు, మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు.
క్షణికావేశాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల అనుమానమనే పెనుభూతం సంబంధాలను తుంచివేస్తోంది. తాజాగా ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు గొడవపడి ఓ మహిళ తన భర్త ముఖంపై యాసిడ్ పోసింది.
Lover Attack : తమిళనాడు రాష్ట్రంలో ఘోరం జరిగింది. తిరుపూర్ జిల్లా పల్లడం సమీపంలోని పనపాళయం ప్రాంతంలో ఓ వ్యక్తి పెళ్లికి ఒత్తిడి చేయడంతో ప్రియురాలని తగులబెట్టాడు.
దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకలో ఇవాళ ఉదయం 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పోలీసులు కేసును ఛేదించినట్లు ద్వారక డీసీపీ ఎం.హర్షవర్ధన్ బుధవారం తెలిపారు.
Acid Attack On Delhi Schoolgirl, Victim Critical: ఢిల్లీలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో బుధవారం జరిగింది. తన చెల్లిలితో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాలికపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఒకరిని పోలీసులు