స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మంచి ఫేమ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తోంది. అయితే బుట్టబొమ్మ తాజాగా ముంబైలో ఇల్లు కొనుక్కుంది. అతితక్కువ అతిథుల హాజరుతో కొన్ని వారాల క్రితం గృహప్రవేశ వేడుక కూడా జరిగింది. చాలా రోజులుగా హైదరాబాద్లో పని చేస్తున్న పూజ ముంబైలో ఎందుకు…
కోవిడ్ సమయంలో రియల్ హీరోగా మారిన సోనూసూద్ ఓ యువకుడి ప్రాణాలను కాపాడి మరోసారి వార్తల్లో నిలిచారు. పంజాబ్లోని మోగాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 ఏళ్ల బాలుడి ప్రాణాలను బాలీవుడ్ నటుడు సోనూసూద్ రక్షించాడు. సోను ప్రయాణిస్తున్న ఫ్లై ఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కారు స్థితిని చూసిన సోనూ అందులో అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని బయటకు తీసి, దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కారుకు సెంట్రల్…
ప్రస్తుతం గర్భవతి అయిన కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా బాడీ షేమర్స్ కు తగిన సమాధానం చెప్పింది. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంటూ సుదీర్ఘమైన నోట్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఈ సమయంలో తనను అసౌకర్యానికి గురి చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. Read Also : సామ్ బాటలో కీర్తి… హీరోయిన్ల క్రేజీ ఛాలెంజ్ ఆ నోట్ విషయానికొస్తే “నేను నా జీవితంలో, నా శరీరం, నా ఇల్లు, ముఖ్యంగా…
ఆరంభం నుంచి కెరీర్ పడుతూ లేస్తూ సాగుతున్నా రెజీనా మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇటీవల కాలంలో గ్యాప్ వచ్చినా కూడా అదే నమ్మకంతో ముందుకు వెళుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో ‘సానా కష్టం’ అంటూ ఐటెం సాంగ్తో మెరవనుంది. ఇదిలా ఉంటే రెజీనా నటించిన ‘రాకెట్ బాయ్స్’ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించంది. నిఖిల్ అద్వానీ రూపొందించిన ఈ సీరీస్ అణు భౌతిక శాస్త్రవేత్తలు డాక్టర్…
మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమా షూటింగ్ మొదలెట్టేశారు. ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన చిరంజీవికి తాజాగా నెగటివ్ అని తేలింది. కరోనా నుంచి కోలుకున్న వెంటనే చిరు తన నెక్స్ట్ సినిమాలైన “భోళా శంకర్”, “గాడ్ ఫాదర్” సెట్స్లో చేరాడు. ఇక తనకు నెగెటివ్ వచ్చిందన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు చిరంజీవి. అంతేకాదు ఈ పోస్టుతో పాటు రాబోయే సినిమాల సెట్స్ నుండి అతని కొన్ని చిత్రాలను పోస్ట్ చేశాడు. Read Also…
త్వరలో తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్ తాజాగా దుబాయ్ లో కన్పించింది. అయితే ఆమె దుబాయ్ కి వెకేషన్ కోసం కాదు స్పెషల్ రీజన్ కోసమే వెళ్ళింది. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ యూఏఈ వీసాను అందుకున్న సెలబ్రిటీల జాబితాలో తాజాగా కాజల్ అగర్వాల్ కూడా చేరారు. కాజల్ తన సోషల్ మీడియా ద్వారా వీసా అందుకున్న ఫోటోను షేర్ చేసింది. “యూఏఈ గోల్డెన్ వీసా లభించినందుకు సంతోషంగా ఉంది. మాలాంటి కళాకారులకు ఈ దేశం ఎప్పుడూ ఎంతో ప్రోత్సాహాన్ని…
మెగా ఫ్యాన్స్ కు నాన్ స్టాప్ ట్రీట్ ఉండబోతోంది ఇకపై… తమ అభిమాన హీరోలను వెండి తెరపై చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్ని నెలలుగా వివిధ కారణాలతో మెగా హీరోల సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే మరికొద్ది నెలల్లో మెగా అభిమానులకు నాన్స్టాప్ ట్రీట్ వచ్చేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మెగా హీరోలు నటిస్తున్న వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. Read Also : స్మగ్లింగ్ చేసి ‘తగ్గేదే…
కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు వేవ్స్ లోను సినిమా రంగాన్ని ఛిద్రం చేసింది.చిన్న సినిమాల నుంచి భారీ పాన్ ఇండియా సినిమాల వరకు కరోనా దెబ్బకు వాయిదా పడాల్సి వచ్చింది. ఇక చాలామంది నిర్మాతలు ఈ గడ్డుకాలం నుంచి తప్పించుకోవడానికి ఓటీటీ బాట పడితే కొన్ని చిత్రాలు డేర్ చేసి థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. గత కొంత కాలంగా భారీ ప్రాజెక్ట్ ల రిలీజ్ డేట్లపై సందిగ్దత నెలకొన్న…
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. కరోనా సమయంలో కూడా అమ్మడి షెడ్యూల్ బిజీగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. గతేడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో విజయ ఢంకా మొదలుపెట్టిన బుట్టబొమ్మ ఆచార్య, రాధేశ్యామ్ తో విజయాన్ని కంటిన్యూ చేస్తుందని అనుకున్నారు. కానీ, కరోనా తో ఆ రెండు సినిమాలు వాయిదా పడడంతో అమ్మడికి బ్రేక్ పడింది. ఇక ఇటు పక్క కోలీవుడ్, బాలీవుడ్ లోను…
రెండు రోజుల క్రితం కరోనా బారిన పడిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఈరోజు చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు నేడు. అయితే చిరు ఈ ప్రత్యేకమైన రోజున ఆమెతో గడపడం లేదు. గత సంవత్సరం ఈ కుటుంబం హైదరాబాద్ లోని తమ ఇంట్లో చిన్న పార్టీ పెట్టి అంజనా దేవిని ఆశ్చర్యపరిచారు. అయితే దురదృష్టవశాత్తు చిరు వైరస్ బారిన పడడంతో ఈ రోజు ఆమెను కలవలేకపోయాడు. అయితే ఆయన తన తల్లి…