అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో 39 మంది వలసదారులు మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
car caught fire: రంగారెడ్డి జిల్లా గండిపేట ఎంజీఐటీ కళాశాల వద్ద నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు మొత్తానికి మంటలు అంటుకున్నాయి.
కేరళలోని కన్నూర్ జిల్లా ఆసుపత్రి సమీపంలో కదులుతున్న కారులో మంటలు చెలరేగడంతో గర్భిణి, ఆమె భర్త సజీవదహనమయ్యారు. మూడేళ్ల చిన్నారి సహా వెనుక సీట్లలో ప్రయాణిస్తున్న మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
AP Young Man Died in America: అమెరికాలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు కన్నుమూశాడు.. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే రవికుమార్ అనే యువకుడు కన్నుమూయడంతో.. ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది… ఈ నెల 17న అమెరికా వెళ్లిన రవికుమార్.. మూడు రోజుల క్రితం సీమన్గా ఉద్యోగంలో చేరాడు.. అయితే, కంటెయినర్ పైనుంచి జారిపడి ప్రాణాలు విడిచాడు.. రవికుమార్ స్వస్థలం.. సంతబొమ్మాలి మండలం ఎం.సున్నాపల్లి.. రవికుమార్ మరణవార్తతో.. ఎం.సున్నాపల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి.. అయితే, రవికుమార్…
చండీగఢ్ లో తేజస్విత (25) అనే యువతి తన ఇంటికి సమీపంలో రహదారి పక్కన కుక్కలకు ఆహారం వేస్తోంది. అదే సమయంలో ఓ కారు పక్క రహదారి నుంచి యూ టర్న్ తీసుకుని వేగంగా కుక్కతో పాటు ఆమెపై నుంచి దూసుకెళ్లింది.
నాసిక్-షిర్డీ హైవేపై బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి చెందగా, 34 మందికి పైగా గాయపడ్డారు. మహారాష్ట్రలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు శుక్రవారం ట్రక్కును ఢీకొట్టింది. పతారే గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.