Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Aap

Aap News

    • చండీగఢ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ అనూహ్య విజయం.. బీజేపీ వెనక్కి..
      #Top Story

      చండీగఢ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ అనూహ్య విజయం.. బీజేపీ వెనక్కి..

      దేశ రాజధాని ఢిల్లీకే పరిమితం కావడం కాదు.. క్రమంగా ఇతర ప్రాంతాలకు ఆమ్‌ ఆద్మీ పార్టీని విస్తరించే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఢిల్లీ సీఎం, ఆప్‌ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పటికే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. ఇదే సమయంలో ఆ పార్టీని అనూహ్య విజయం పలకరించింది.. చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించింది ఆమ్‌ఆద్మీ పార్టీ.. చండీగఢ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో మొదటిసారి బరిలోకి దిగిన ఆప్‌.. 14 స్థానాల్లో విజయం…
    • బీజేపీపై సంచలన ఆరోపణలు.. కేబినెట్‌లో చోటు, డబ్బు ఇస్తామని ప్రలోభాలు..!
      #జాతీయం

      బీజేపీపై సంచలన ఆరోపణలు.. కేబినెట్‌లో చోటు, డబ్బు ఇస్తామని ప్రలోభాలు..!

      రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు వలసపోవడం సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది.. అయితే, దీని వెనుక ప్రలోభాలు, బెదిరింపులు.. ఇలా ఒక్కటేంటి.. అనేక కారణాలతో నేతల పార్టీ కండువా మారిపోయిన సందర్భాలున్నాయి.. ఇక, అధికారంలో ఉన్న పార్టీలు ప్రలోభాలకు గురిచేయడం.. పదవులు, డబ్బు ఎర వేయడం వింటుంటాం.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ఇది ప్రారంభం అయిపోయిందని తెలుస్తోంది.. దీనికి కారణం ఆమ్‌ఆద్మీ పార్టీ పంజాబ్‌ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్‌ మాన్‌.. తాజాగా…
    • కాంగ్రెస్‌లో చేరిన ఆమ్‌ ఆద్మీ కీలక నేత..
      #జాతీయం

      కాంగ్రెస్‌లో చేరిన ఆమ్‌ ఆద్మీ కీలక నేత..

      ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు సర్వ సాధారణమైన విషయమే.. ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. ఢిల్లీలో రెండోసారి పీఠం ఎక్కిన ఆ పార్టీ.. ఈ సారి పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.. అయితే, ఆప్‌ మాజీ ఎమ్మెల్యే రూపిందర్ కౌర్ రుబీ.. ఇవాళ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. గతంలో బటిండా రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె.. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు.…
    • కేజ్రీవాల్ హామీల‌పై వెల్లువెత్తున్న విమ‌ర్శ‌లు…
      #Top Story

      కేజ్రీవాల్ హామీల‌పై వెల్లువెత్తున్న విమ‌ర్శ‌లు…

      త్వ‌ర‌లోనే గోవా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో కొత్త‌గా తృణ‌మూల్ కాంగ్రెస్‌, ఆప్ పార్టీలు పోటీ చేయ‌బోతున్నాయి.  ఇప్ప‌టికే తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారాన్ని ప్రారంభించింది. కాగా, ఆప్ పార్టీ మ‌రో అడుగుముందుకు వేసి ప్ర‌చారం చేసే కంటే ముందే హామీల వ‌ర్షం కురిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆప్ విజ‌యం సాధిస్తే గోవాలోని ప్ర‌జ‌ల‌ను వారి మ‌తాల‌ను అనుస‌రించి తీర్థ‌యాత్ర‌ల‌కు తీసుకెళ్తామ‌ని ప్ర‌క‌టించింది.  దీనిపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి.  ఎన్నిక‌ల్లో గెల‌పుకోసం ఇలాంటి హామీలు…
    • అయోధ్య, వేలాంక‌ని, అజ్మీర్‌కి ఉచిత యాత్ర.. కేజ్రీవాల్ హామీ..!
      #జాతీయం

      అయోధ్య, వేలాంక‌ని, అజ్మీర్‌కి ఉచిత యాత్ర.. కేజ్రీవాల్ హామీ..!

      దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరణపై దృష్టిసారించిన ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్.. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్‌ చేస్తున్నారు.. ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రచారం చేస్తున్నారు. ఒకే వర్గం ఓటర్లను ఆర్షించడం కాదు.. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలు గుప్పిస్తున్నారు.. Read Also: ధాన్యం సేకరణపై పటిష్ట విధానం.. సీఎం ఆదేశాలు గోవాలో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే…
    • వేడెక్కుతున్న గోవా… ఎన్నిక‌ల ప్ర‌చారానికి సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు
      #Top Story

      వేడెక్కుతున్న గోవా… ఎన్నిక‌ల ప్ర‌చారానికి సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

      మ‌రో నాలుగు నెల‌ల్లో గోవా అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని ప్ర‌ధాన పార్టీలు చూస్తున్న సంగ‌తి తెలిసిందే.  అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు నిల‌బెట్టుకొని మ‌రోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న‌ది.  అయితే, దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు, నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల పెరుగుద‌ల ప్ర‌భావం ఈ ఎన్నిక‌ల‌పై క‌నిపించే అవ‌కాశం ఉన్న‌ది.  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌తో పాటుగా ఈసారి గోవా నుంచి తృణ‌మూల్‌, ఆప్ పార్టీలు కూడా బ‌రిలోకి…
    • పంజాబ్ ఫైట్‌:  ముఖ్య‌మంత్రుల మ‌ధ్య పెరిగిన మాట‌ల యుద్ధం…
      #Top Story

      పంజాబ్ ఫైట్‌: ముఖ్య‌మంత్రుల మ‌ధ్య పెరిగిన మాట‌ల యుద్ధం…

      పంజాబ్‌లో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ఆప్ పార్టీల మ‌ధ్య పోటీ ఉండే అవ‌కాశం ఉండ‌టంతో రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆప్ ఎలాగైనా విజ‌యం సాధించేందుకు పావులు క‌దుపుతున్న సంగ‌తి తెలిసిందే.   ఇప్ప‌టికే ఉచిత విద్యుత్ హామీని ప్ర‌క‌టించింది.  ఢిల్లీలో స‌మ‌ర్థ‌వంతంగా ఈ హామీ అమ‌ల‌వుతున్న‌ప్పుడు పంజాబ్‌లో ఎందుకు ఉచిత విద్యుత్ హామీ అమ‌లుకాద‌ని ఆప్ ప్ర‌శ్నిస్తోంది.  ఇక ఇదిలా ఉంటే, పంజాబ్…
    • పంజాబ్ లో సంక్షోభం ‘ఆప్’కి కలిసి రానుందా?
      #విశ్లేషణ

      పంజాబ్ లో సంక్షోభం ‘ఆప్’కి కలిసి రానుందా?

      దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలో ఉంది. తొలి నుంచి సామాన్యుడి కష్టాలపై ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్ ఢిల్లీవాసులను ఆకట్టుకోవడంలో విజయవంతం అయ్యారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలను ఢిల్లీ వీధుల్లో ‘చీపురు’తో ఊడ్చి పారేశారు. వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చి సత్తా ఎంటో నిరూపించారు. సామాన్యుడి పార్టీగా ఆమ్ ఆద్మీ గుర్తింపు తెచ్చుకోవడంతో ఆపార్టీకి దేశ రాజధానిలో తిరుగు లేకుండా పోతుంది. సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ తో…
    • 15 రోజుల్లోనే కొత్త పార్టీ… పావులు క‌దుపుతున్న అమ‌రీంద‌ర్ సింగ్‌…
      #Top Story

      15 రోజుల్లోనే కొత్త పార్టీ… పావులు క‌దుపుతున్న అమ‌రీంద‌ర్ సింగ్‌…

      చాలా కాలంగా పంజాబ్ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త విభేదాలు, కుమ్ములాట‌లు జ‌రుగుతున్నాయి.  ఈ కుమ్ములాట‌ల కార‌ణంగా అమ‌రీంద‌ర్ సింగ్ త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు.  రాజీనామా చేసిన త‌రువాత ఢిల్లీ వెళ్లివ‌చ్చిన ఆయ‌న కాంగ్రెస్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  తాను కాంగ్రెస్ పార్టీలో ఉండ‌టం లేద‌ని చెప్తూనే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిద్ధూని ఒడించేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని చెప్పారు.  మ‌రో 15 రోజుల్లోనే అమ‌రీంద‌ర్ సింగ్ కొత్త పార్టీని స్థాపించ‌బోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న‌కు అనుకూలంగా…
    • పంజాబ్ సంక్షోభం ఎవ‌రికి క‌లిసి వ‌స్తుంది?
      #Top Story

      పంజాబ్ సంక్షోభం ఎవ‌రికి క‌లిసి వ‌స్తుంది?

      పంజాబ్ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త విభేదాలు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి.  సిద్ధూ అల‌క దిగివ‌చ్చి పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు.  అయితే, సిద్ధూ చెప్పిన విధంగా ప్ర‌భుత్వంలో పాల‌న సాగితే మ‌రోసారి అంత‌ర్గ‌త విభేదాలు బ‌హిరంగ‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ది.  కొత్త ముఖ్య‌మంత్రి చ‌ర‌ణ్‌జిత్ సింగ్ త్వ‌ర‌లోనే అసెంబ్లీలో త‌న బ‌లాన్ని నిరూపించుకోవాల్సి ఉన్న‌ది.  ఇప్ప‌టికే మాజీ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు ప్ర‌క‌టించారు.  పంజాబ్ కాంగ్రెస్‌లో చీలిక గురించి మాట్లాడారు.  ఒక‌వేళ చీలిక…
    ←1…59606162→

తాజావార్తలు

  • AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!

  • CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!

  • RCB Vs DC: విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే.. 

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Producing States in India: భారత్‌లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions