Team India: బార్బడోస్ లో చిక్కుకున్న టీం ఇండియా..అసలేం జరిగిందంటే?
- బార్బడోస్ ను వణికిస్తున బెరిల్ తుపాను
- బార్బడోస్లో బలమైన గాలులు నిరంతర వర్షం
- నగరంలో కర్ఫ్యూ లాంటి పరిస్థితి
- ఈ నేపథ్యంలో అక్కడి విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో భారత జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో రోహిత్ శర్మ ట్రోఫీని తీసుకున్నారు. 140 కోట్ల మంది దేశప్రజల ఆనందానికి అవధులు లేవు. అయితే ఇప్పుడు బార్బడోస్ ను వణికించిన బెరిల్ తుపాను టీమ్ ఇండియా కష్టాలను మరింత పెంచింది. బృందం ఈరోజు ఇంటికి తిరిగి రావాల్సి ఉంది. కానీ తుఫాను కారణంగా ఇది జరగలేదు. ఇప్పుడు టీమ్ని భారత్కు రప్పించేందుకు బీసీసీఐ ప్లాన్ బీ ని రూపొందించింది. బెరిల్ హరికేన్ కారణంగా.. బార్బడోస్లో బలమైన గాలులు నిరంతర వర్షం కురుస్తోంది. నగరంలో కర్ఫ్యూ లాంటి పరిస్థితి నెలకొంది. రోహిత్ శర్మ అండ్ టీం శనివారం రాత్రే చార్టర్ ప్లేన్లో ముంబైకి తీసుకురావాలని బీసీసీఐ, ఐసీసీ ముందుగా ప్లాన్ చేశాయి. కానీ అది సాధ్యపడలేదు. బెరిల్ హరికేన్ బార్బడోస్ తీరాన్ని తాకనుంది. ఈ నేపథ్యంలో అక్కడి విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి.
READ MORE: Monsoon: అలర్ట్.. రేపటి నుంచి ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు..
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
బార్బడోస్లో కర్ఫ్యూ లాంటి పరిస్థితి నెలకొంది. ఇంట్లో నుంచి ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. ఇది రెండవ అత్యంత తీవ్రమైన తుఫానుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టుతో పాటు అభిమానులు, మీడియా కూడా బార్బడోస్లో ఇరుక్కుపోయారు. జూలై 3లోగా జట్టు భారత్కు రావచ్చు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత జట్టు బార్బడోస్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకుంటుందని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. ఈ బృందాన్ని చార్టర్ విమానంలో ఢిల్లీకి తీసుకురావచ్చు. ఢిల్లీలో భారత బృందం ప్రధాని నరేంద్ర మోడీని కలవనుంది. దేశప్రజలు కూడా జట్టుకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. భారత జట్టు, సహాయక సిబ్బంది, బిసీసీఐ అధికారులు, ఆటగాళ్ల కుటుంబాలతో సహా దాదాపు 70 మంది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ద్వారా న్యూయార్క్ చేరుకోవలసి ఉంది. అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరుతారు.
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!