Shashi Tharoor: శ్రీలంక టూర్కు భారత్.. వారిని పక్కన పెట్టడంపై శశిథరూర్ సీరియస్..!
- శ్రీలంక టూర్కు భారత జట్టు ఎంపిక..
- అభిషేక్ శర్మ.. సంజూ శాంసన్ లను పక్కన పెట్టడంపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్ శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియాకు ఆల్ ది బెస్ట్: ఎంపీ శశిథరూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడేందుకు టీమిండియా జట్లను బీసీసీఐ ఎంపిక చేసింది. టీమ్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కార్ నేతృత్వంలో ప్లేయర్స్ ను ఎంపిక చేశారు. అయితే, వన్డే సిరీస్కు సంజూ శాంసన్, టీ20లకు అభిషేక్ శర్మను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర దుమారం చేలరేగుతుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సెలక్షన్ కమిటీపై కాంగ్రెస్కు చెందిన తిరువనంతపురం పార్లమెంట్ సభ్యులు శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలతో పాటు క్రికెట్ సంబంధిత విషయాలపైనా శశిథరూర్ అప్పుడప్పుడు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు టీమ్స్ సెలక్షన్పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
Read Also: Telangana: 50 రోజుల్లో 900కి పైగా వాహనాలు సీజ్.. రూ.8.72 కోట్లు ఫైన్
Also Read
- Sourav Ganguly: ‘దాదా’కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఐసీసీ.. గంగూలీ భావోద్వేగ పోస్ట్..
- Anil Kumble: "భారత్ పూర్తిగా లొంగిపోయింది".. టీమిండియా ఘోర పరాజయంపై మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- Gambhir: ఓటమికి ప్రధాన కారణం ఇదే.. ‘నమ్మకం పెట్టుకుంటే ముంచేశారు’.. గంభీర్ షాకింగ్ కామెంట్స్..
- Babar Azam: పాపం పాకిస్థాన్కు కెప్టెన్ దొరకట్లే.. మళ్లీ బాబర్ ఆజమ్ చేతికే పాక్ టీ20 పగ్గాలు!
కాగా, ఈ నెల 27 నుంచి భారత్- శ్రీలంక మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి. అందుకోసం ప్లేయర్స్ ను బీసీసీఐ సెలక్ట్ చేసింది.. ఇక, జింబాబ్వేతో జరిగిన సిరీస్లో రికార్డు సెంచరీ చేసిన అభిషేక్ శర్మను టీ20లకు, అద్భుతమైన బ్యాటింగ్ చేసి సంజూ శాంసన్ ను వన్డే సిరీస్ కు ఎంపిక చేయకుండా పక్కన పెట్టారు అంటూ శశిథరూర్ మండిపడ్డారు. ఇలాంటి అద్భుతాలు చేసేవారి ప్రదర్శన సెలక్టర్లకు చాలా చిన్న విషయంగా కనిపిస్తుండొచ్చు.. ఇక, శ్రీలంక టూర్ కి ఎంపికైన ఆటగాళ్లకు శుభాకాంక్షలు.. మన టీమ్ కు ఆల్ ది బెస్ట్ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ క్యాప్షన్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
-
Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
-
Pakistan: టెంపోలో శవపేటికలు.. పాకిస్తాన్ పోలీసుల దుస్థితిపై తీవ్ర విమర్శలు
-
Maruti Suzuki July 2026 Offers: గుడ్న్యూస్.. మారుతి సుజుకి కార్లపై రూ. 2.10 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..