Shashi Tharoor: శ్రీలంక టూర్కు భారత్.. వారిని పక్కన పెట్టడంపై శశిథరూర్ సీరియస్..!
- శ్రీలంక టూర్కు భారత జట్టు ఎంపిక..
- అభిషేక్ శర్మ.. సంజూ శాంసన్ లను పక్కన పెట్టడంపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్ శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియాకు ఆల్ ది బెస్ట్: ఎంపీ శశిథరూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడేందుకు టీమిండియా జట్లను బీసీసీఐ ఎంపిక చేసింది. టీమ్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కార్ నేతృత్వంలో ప్లేయర్స్ ను ఎంపిక చేశారు. అయితే, వన్డే సిరీస్కు సంజూ శాంసన్, టీ20లకు అభిషేక్ శర్మను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర దుమారం చేలరేగుతుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సెలక్షన్ కమిటీపై కాంగ్రెస్కు చెందిన తిరువనంతపురం పార్లమెంట్ సభ్యులు శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలతో పాటు క్రికెట్ సంబంధిత విషయాలపైనా శశిథరూర్ అప్పుడప్పుడు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు టీమ్స్ సెలక్షన్పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
Read Also: Telangana: 50 రోజుల్లో 900కి పైగా వాహనాలు సీజ్.. రూ.8.72 కోట్లు ఫైన్
Also Read
- RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
- GT vs RCB: సిక్సర్ల సునామీ.. స్టేడియంలో ఆర్సీబీ శివతాండవం! గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే 255 కొట్టాల్సిందే..
- IPL Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
- Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
కాగా, ఈ నెల 27 నుంచి భారత్- శ్రీలంక మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి. అందుకోసం ప్లేయర్స్ ను బీసీసీఐ సెలక్ట్ చేసింది.. ఇక, జింబాబ్వేతో జరిగిన సిరీస్లో రికార్డు సెంచరీ చేసిన అభిషేక్ శర్మను టీ20లకు, అద్భుతమైన బ్యాటింగ్ చేసి సంజూ శాంసన్ ను వన్డే సిరీస్ కు ఎంపిక చేయకుండా పక్కన పెట్టారు అంటూ శశిథరూర్ మండిపడ్డారు. ఇలాంటి అద్భుతాలు చేసేవారి ప్రదర్శన సెలక్టర్లకు చాలా చిన్న విషయంగా కనిపిస్తుండొచ్చు.. ఇక, శ్రీలంక టూర్ కి ఎంపికైన ఆటగాళ్లకు శుభాకాంక్షలు.. మన టీమ్ కు ఆల్ ది బెస్ట్ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ క్యాప్షన్ ఇచ్చారు.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!