Telangana: 50 రోజుల్లో 900కి పైగా వాహనాలు సీజ్.. రూ.8.72 కోట్లు ఫైన్
- నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ ప్రాణాలతో చెలగాటం..
- సరైన పత్రాలు-ఫిట్ నెస్ లేని వాహనాలు సీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: కొందరు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సరైన పత్రాలు, ఫిట్ నెస్ లేని వాహనాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ 50 రోజుల వ్యవధిలో 900 వాహనాలను అధికారులు సీజ్ చేశారు. సరైన పత్రాలు, ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఈ 50 రోజుల వ్యవధిలో 936 బస్సులకు పైగా సీజ్ చేస్తే హైదరాబాద్లో 63 వాహనాలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ వాహనాల నుంచి ప్రభుత్వానికి రూ. 8.72 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇది కాకుండా కాంపౌండబుల్ ఫీజుగా మరో 9.65 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
Read also: Leeds Riots: బ్రిటన్లోని లీడ్స్లో అల్లర్లు.. పోలీసు వాహనాల ధ్వంసం..!
Also Read
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు చాలా వరకు మహానగరంలోనే ఉన్నాయని చెబుతున్నారు. 63 బస్సులకు లక్షన్నర జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే మేడ్చల్ మల్కాజ్ గిరి ప్రాంతాల్లో జరిమానాల రూపంలో మరో కోటిన్నర ఆదాయం వచ్చినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే 8 కోట్లకు పైగా వాహనాలు జరిమానాల రూపంలో రావడం గమనార్హం. స్కూల్ బస్సుల నుంచి కూడా కోట్లలో వసూలు చేశారు. పాఠశాలల యాజమాన్యాలు పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నాయనడానికి ఇదో ఉదాహరణ. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను పరీక్షించి సర్టిఫికెట్ ఇస్తేనే రోడ్డుపై నడపాలని రవాణాశాఖ అధికారులు తెలిపారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..