Telangana: 50 రోజుల్లో 900కి పైగా వాహనాలు సీజ్.. రూ.8.72 కోట్లు ఫైన్
- నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ ప్రాణాలతో చెలగాటం..
- సరైన పత్రాలు-ఫిట్ నెస్ లేని వాహనాలు సీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: కొందరు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సరైన పత్రాలు, ఫిట్ నెస్ లేని వాహనాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ 50 రోజుల వ్యవధిలో 900 వాహనాలను అధికారులు సీజ్ చేశారు. సరైన పత్రాలు, ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఈ 50 రోజుల వ్యవధిలో 936 బస్సులకు పైగా సీజ్ చేస్తే హైదరాబాద్లో 63 వాహనాలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ వాహనాల నుంచి ప్రభుత్వానికి రూ. 8.72 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇది కాకుండా కాంపౌండబుల్ ఫీజుగా మరో 9.65 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
Read also: Leeds Riots: బ్రిటన్లోని లీడ్స్లో అల్లర్లు.. పోలీసు వాహనాల ధ్వంసం..!
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు చాలా వరకు మహానగరంలోనే ఉన్నాయని చెబుతున్నారు. 63 బస్సులకు లక్షన్నర జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే మేడ్చల్ మల్కాజ్ గిరి ప్రాంతాల్లో జరిమానాల రూపంలో మరో కోటిన్నర ఆదాయం వచ్చినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే 8 కోట్లకు పైగా వాహనాలు జరిమానాల రూపంలో రావడం గమనార్హం. స్కూల్ బస్సుల నుంచి కూడా కోట్లలో వసూలు చేశారు. పాఠశాలల యాజమాన్యాలు పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నాయనడానికి ఇదో ఉదాహరణ. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను పరీక్షించి సర్టిఫికెట్ ఇస్తేనే రోడ్డుపై నడపాలని రవాణాశాఖ అధికారులు తెలిపారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!