Telangana: 50 రోజుల్లో 900కి పైగా వాహనాలు సీజ్.. రూ.8.72 కోట్లు ఫైన్
- నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ ప్రాణాలతో చెలగాటం..
- సరైన పత్రాలు-ఫిట్ నెస్ లేని వాహనాలు సీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: కొందరు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సరైన పత్రాలు, ఫిట్ నెస్ లేని వాహనాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ 50 రోజుల వ్యవధిలో 900 వాహనాలను అధికారులు సీజ్ చేశారు. సరైన పత్రాలు, ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఈ 50 రోజుల వ్యవధిలో 936 బస్సులకు పైగా సీజ్ చేస్తే హైదరాబాద్లో 63 వాహనాలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ వాహనాల నుంచి ప్రభుత్వానికి రూ. 8.72 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇది కాకుండా కాంపౌండబుల్ ఫీజుగా మరో 9.65 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
Read also: Leeds Riots: బ్రిటన్లోని లీడ్స్లో అల్లర్లు.. పోలీసు వాహనాల ధ్వంసం..!
Also Read
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు చాలా వరకు మహానగరంలోనే ఉన్నాయని చెబుతున్నారు. 63 బస్సులకు లక్షన్నర జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే మేడ్చల్ మల్కాజ్ గిరి ప్రాంతాల్లో జరిమానాల రూపంలో మరో కోటిన్నర ఆదాయం వచ్చినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే 8 కోట్లకు పైగా వాహనాలు జరిమానాల రూపంలో రావడం గమనార్హం. స్కూల్ బస్సుల నుంచి కూడా కోట్లలో వసూలు చేశారు. పాఠశాలల యాజమాన్యాలు పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నాయనడానికి ఇదో ఉదాహరణ. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను పరీక్షించి సర్టిఫికెట్ ఇస్తేనే రోడ్డుపై నడపాలని రవాణాశాఖ అధికారులు తెలిపారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!