Husband Killed: భర్తతో భార్య విడాకులు.. పథకం ప్రకారం ప్రియుడితో కలిసి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్పూర్లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య ప్రియుడితో కలిసి తన భర్త గొంతుకోసి హత్య చేసింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు మృతదేహం దగ్గర పాయిజన్ బాటిల్ ఉంచారు. ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని.. మరో యువకుడితో రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఘటనను బయటపెట్టిన పోలీసులు నిందితులు ప్రియురాలు ప్రియుడిని జైలుకు పంపారు.
Dil Raju :‘యానిమల్’ లాంటి సినిమా చెప్పి మరీ తీస్తా !
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
ఈ ఘటన కాన్పూర్లోని గోవింద్నగర్లో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ముఖేష్ నారంగ్ అనే వ్యక్తి ఇంట్లో అతని మృతదేహం లభ్యమైంది. ముఖేష్ భార్య దివ్య ఆ ప్రాంతంలోనే తన కోడలుతో కలిసి ఉంది. అయితే.. తన స్నేహితులు కొందరు ఇంటికి వస్తున్నారని.. అందుకే త్వరగా ఇంటికి వెళ్లాలని ముఖేష్ చెప్పాడని ముఖేష్ భార్య దివ్య పోలీసులకు తెలిపింది. తిరిగి వచ్చేసరికి గదిలో తన భర్త మృతదేహం పడి ఉందని దివ్య పోలీసులకు తెలిపింది.
MLA Jakkampudi Raja: అజ్ఞాన చక్రవర్తి లోకేష్ బాబు.. ముందు లెక్కలు నేర్చుకో నాయనా!
అయితే ఈ ఘటనపై.. పోలీసులు విచారణ చేపట్టగా.. పోస్టుమార్టం రిపోర్టులో వారికి అనుమానం వచ్చింది. పోలీసులు విచారణ ముమ్మరం చేసి సీసీటీవీలను పరిశీలించారు. ఘటన జరిగిన రోజు ఓ వ్యక్తి ముఖేష్ ఇంటికి వెళ్లినట్లు పోలీసులు సీసీటీవీలో చూశారు. అతడిని సంజయ్ పాల్గా గుర్తించారు. దివ్య మొబైల్ వివరాలు రాబట్టిన పోలీసులు.. ఆమె సంజయ్తో చాలా కాలంగా టచ్లో ఉన్నట్లు తేలింది. సంజయ్, దివ్య ఇంతకుముందే ఒకరికొకరు తెలుసు. వారు ఒకే స్థలంలో నివసించేవారు. అంతేకాదు.. ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. దీంతో వారిపై అనుమానం వచ్చిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా జరిగినదంతా చెప్పారు. ఘటన జరిగిన రోజు ముఖేష్కి దివ్య టీ చేసి ఇచ్చిందని దివ్య, ఆమె ప్రేమికుడు సంజయ్ పోలీసులకు తెలిపారు. టీలో నిద్రమాత్రలు వేశామని.. ముఖేష్ టీ తాగగానే నిద్రమత్తులో నిద్రలోకి జారుకున్నట్లు తెలిపారు. దీంతో దివ్య, ఆమె ప్రేమికుడు సంజయ్ కలిసి ముఖేష్ను గొంతుకోసి హత్య చేశారు. ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు దివ్య మృతదేహం దగ్గర విషపూరిత బాటిల్ను ఉంచారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!