What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాట
- నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
- నేడు మహబూబ్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
- ఫెంగల్ తుఫాన్తో తమిళనాడులో భారీ వర్షాలు
తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాట. నేటి నుంచి డిసెంబర్ 5 వరకు ఆందోళనలు. నేడు ఛార్జ్షీట్ విడుదల చేయనున్న బీజేపీ. రేపు జిల్లా స్థాయిలో ఛార్జ్షీట్ విడుదల. డిసెంబర్ 2,3న అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు.
నేడు దేశ భద్రతా వ్యవహారాలపై భువనేశ్వర్లో డీజీపీ-ఐజీపీల సదస్సు.. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, తీర ప్రాంత, జాతీయ భద్రతపై ప్రసంగించనున్న ప్రధాని మోడీ
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ... 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
- Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
నేడు విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్షాప్. హాజరుకానున్న పురంధేశ్వరి, కె.లక్ష్మణ్, శివప్రకాష్.
ఫెంగల్ తుఫాన్తో తమిళనాడులో భారీ వర్షాలు. చెన్నై సహా ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్. మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్ తుఫాన్. మహాబలిపురం-కారైకల్ మధ్య తీరం దాటే అవకాశం. తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు. చెన్నై సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు.
నేడు మహబూబ్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. రైతు పండుగ కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్. రూ.2లక్షల రుణమాఫీ, రైతు భరోసాపై కీలక ప్రకటనకు సిద్దమవుతున్న తెలంగాణ ప్రభుత్వం.
హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,510 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,450 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.92,000 లుగా ఉంది.
అండర్ 19 ఆసియాకప్: నేడు భారత్-పాకిస్తాన్ మ్యాచ్. ఉదయం 10.30 గంటలకు దుబాయ్ వేదికగా మ్యాచ్.
నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. నెమకల్లులో పెన్షన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు. గ్రామసభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు. మెదక్లో 10.8 డిగ్రీలు, పటాన్చెరులో 11 డిగ్రీలు. నిజామాబాద్లో 13.5, హనుమకొండలో 15 డిగ్రీల ఉష్ణోగ్రత.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు ICC సమావేశం. ఛాంపియన్స్ ట్రోఫీపై చర్చించనున్న ఐసీసీ.
పల్నాడు : నేటి నుండి కారంపూడిలోని వీరుల దేవాలయంలో పల్నాటి వీర ఆరాధన ఉత్సవాలు… పల్నాటి యుద్ధం లో అసువులు బాసిన, 66 మంది వీరనాయకులను స్మరిస్తూ ప్రతి ఏటా కార్తీక అమావాస్య నుండి ఐదు రోజులు పాటు జరగనున్న వీరుల ఆరాధన ఉత్సవాలు. నేటి ఐదురోజుల పాటు జరగనున్న పల్నాటి వీరుల ఆరాధన ఉత్సవాలు.
తాజావార్తలు
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో