Vijayashanti: తెలంగాణ ఏర్పాటుపై వాళ్ళు చెప్పేది అబ్దదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరి కొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వస్తుండటంతో ఇప్పటికే పలు పార్టీల నాయకులు మాటల యుద్దం స్టార్ట్ చేశారు. ప్రత్యర్థి పార్టీలపై, నాయకులపై ఘాటైన విమర్శలు గుప్పిస్తూ.. పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా విజయశాంతి ఓ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యలేదు, తెలంగాణ ప్రజలు ఉద్యమాలతో తెచ్చుకున్నారు అని మంత్రి హరీష్ రావు ఇప్పుడు అంటున్నారు అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ ఏర్పాటును సాధ్యం చేసినది నిజం.. అయితే.. బీఆర్ఎస్ చెప్పుకుంటున్నట్లు వారి ముఖ్యమంత్రి కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెచ్చింది అబద్దం, హాస్యాస్పదం అని ఆమె అన్నారు. కేసీఆర్ దీక్ష పేరుతో కథ చేసింది 2009లో.. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014లా.. ఇక, 2014ల దొర గారు దీక్షలని చెప్పే దొంగ దీక్షలు ఏమీ చెయ్యలేదు.. ఇగ, వారు చెప్పుకునే 2009 దీక్షా వ్వవహారానికీ తెలంగాణ ఏర్పాటుకు సంబంధం ఏమిటో అందరూ ఒకసారి అర్థం చేసుకుంటే మంచిది అని ఆమె పేర్కొన్నారు.
Read Also: Viral Video: పోతావురోయ్.. మొసలితోనేనా నీ ఆటలు..!
Also Read
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
ఇలాంటి టైంలోనే నిన్న ( ఆదివారం ) తుక్కుగూడలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన గ్యారెంటీ కార్డుపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. సోనియాగాంధీ అంటే తనకెంతో అభిమానమని ఆమెను గౌరవిస్తామంటూ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని.. సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో తాను చెబుతున్న మాటని నిన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో చెప్పడం నిజమని ఆమె తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్ను ఓడించడానికి ప్రయత్నిస్తుంది అనేది వారి పరిధిలోని అంశమని విజయశాంతి అన్నారు.
Read Also: Delhi High Court: జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే..
"కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యలేదు, తెలంగాణ ప్రజలు ఉద్యమాలతో తెచ్చుకున్నరు…" అని మంత్రి హరీష్ రావు గారు ఇప్పుడు అంటున్నరు.. తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ ఏర్పాటును సాధ్యం చేసినది నిజం. ఐతే, బీఆర్ఎస్ చెప్పుకుంటున్నట్లు
వారి ముఖ్యమంత్రి కేసిఆర్… pic.twitter.com/kJ1sn994i5— VIJAYASHANTHI (@vijayashanthi_m) September 18, 2023
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!