Vijayashanti: తెలంగాణ ఏర్పాటుపై వాళ్ళు చెప్పేది అబ్దదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరి కొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వస్తుండటంతో ఇప్పటికే పలు పార్టీల నాయకులు మాటల యుద్దం స్టార్ట్ చేశారు. ప్రత్యర్థి పార్టీలపై, నాయకులపై ఘాటైన విమర్శలు గుప్పిస్తూ.. పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా విజయశాంతి ఓ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యలేదు, తెలంగాణ ప్రజలు ఉద్యమాలతో తెచ్చుకున్నారు అని మంత్రి హరీష్ రావు ఇప్పుడు అంటున్నారు అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ ఏర్పాటును సాధ్యం చేసినది నిజం.. అయితే.. బీఆర్ఎస్ చెప్పుకుంటున్నట్లు వారి ముఖ్యమంత్రి కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెచ్చింది అబద్దం, హాస్యాస్పదం అని ఆమె అన్నారు. కేసీఆర్ దీక్ష పేరుతో కథ చేసింది 2009లో.. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014లా.. ఇక, 2014ల దొర గారు దీక్షలని చెప్పే దొంగ దీక్షలు ఏమీ చెయ్యలేదు.. ఇగ, వారు చెప్పుకునే 2009 దీక్షా వ్వవహారానికీ తెలంగాణ ఏర్పాటుకు సంబంధం ఏమిటో అందరూ ఒకసారి అర్థం చేసుకుంటే మంచిది అని ఆమె పేర్కొన్నారు.
Read Also: Viral Video: పోతావురోయ్.. మొసలితోనేనా నీ ఆటలు..!
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- Mithali Raj: ఇకనైనా 'స్మృతి మందాన'ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
- Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
- India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
ఇలాంటి టైంలోనే నిన్న ( ఆదివారం ) తుక్కుగూడలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన గ్యారెంటీ కార్డుపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. సోనియాగాంధీ అంటే తనకెంతో అభిమానమని ఆమెను గౌరవిస్తామంటూ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని.. సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో తాను చెబుతున్న మాటని నిన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో చెప్పడం నిజమని ఆమె తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్ను ఓడించడానికి ప్రయత్నిస్తుంది అనేది వారి పరిధిలోని అంశమని విజయశాంతి అన్నారు.
Read Also: Delhi High Court: జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే..
"కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యలేదు, తెలంగాణ ప్రజలు ఉద్యమాలతో తెచ్చుకున్నరు…" అని మంత్రి హరీష్ రావు గారు ఇప్పుడు అంటున్నరు.. తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ ఏర్పాటును సాధ్యం చేసినది నిజం. ఐతే, బీఆర్ఎస్ చెప్పుకుంటున్నట్లు
వారి ముఖ్యమంత్రి కేసిఆర్… pic.twitter.com/kJ1sn994i5— VIJAYASHANTHI (@vijayashanthi_m) September 18, 2023
తాజావార్తలు
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!