TTD: ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది. నేడు జరిగిన పాలకమండలి మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపటితో ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగియనుండటంతో.. నేడు అన్నమయ్య భవన్లో చివరి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఆస్పత్రుల అభివృద్ధి పనులకు సంబంధించి పెద్ద మొత్తంలో నిధులను కేటాయించారు. ఈ మేరకు పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.
టీటీడీ పాలకమండలి తీసుకున్న కీలక నిర్ణయాలివే..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
*4 కోట్ల రూపాయలతో అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం నుంచి మోకాలి మిట్ట వరకు భక్తులు సౌకార్యర్దం షెడ్లు ఏర్పాటు
*2.5 కోట్లతో పీఏసిలో భక్తులు సౌకర్యార్థం మరమ్మతు పనులు
*24 కోట్ల రూపాయల వ్యయంతో రెండు ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు
*4.5 కోట్ల వ్యయంతో నాణ్యత పరీశిలనకు ల్యాబ్ ఆధునికీకరణ
*23.5 కోట్ల వ్యయంతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణం
*శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణంకు 3 కోట్లు కేటాయింపు
*3.1 కోట్లు మంగాపురం ఆలయం వద్ద అభివృద్ది పనులకు కేటాయింపు
*9.85 కోట్లు వకుళామాత ఆలయం వద్ద అభివృద్ది పనులకు కేటాయింపు
*2.6 కోట్లువ్యయంతో తిరుమలలో అవుటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు
*శ్రీనివాస సేతు ప్రాజెక్ట్కి పనులు ప్రాతిపాదికన రూ.118 కోట్లు కేటాయింపు
*ఎస్వీ ఆయుర్వేద కళాశాల అభివృద్ది పనులకు 11.5 కోట్లు కేటాయింపు
*రుయాలో టీబీ వార్డు ఏర్పాటుకు 2.2 కోట్లు కేటాయింపు
*11 కోట్లు ఎస్వీ సంగీత కళాశాల అభివృద్ది పనులకు కేటాయింపు
*తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం, పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ది పనులకు రూ.1.25 కోట్లు కేటాయింపు
*గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ని టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడు సంవత్సరాలు పొడిగింపు
*టీటీడీ ఆస్థులు పరిరక్షణలో భాగంగా 69 స్థలాలకు కంచె ఏర్పాటుకు రూ.1.25 కోట్లు కేటాయింపు
*5 కోట్లు ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు కేటాయింపు
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..