Home
Tirumala
Tirumala News
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
Anant Ambani Donates Rs 27.5 Crore to TTD: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆదివారం (జూన్ 28) ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో సమావేశమైన అనంత్ అంబానీ.. తిరుమల అభివృద్ధికి పలు కీలక విరాళాలను ప్రకటించారు. టీటీడీకి సుమారు రూ.27.5 కోట్ల విలువ… -
TTD Tickets: భక్తులను అయోమయానికి గురిచేసిన టీటీడీ.. చివరకు ఏమైందంటే?
Srivani Darshan Timing Issue: తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్ల విషయంలో చోటుచేసుకున్న సాంకేతిక పొరపాటు భక్తులను తీవ్ర అయోమయానికి గురిచేసింది. దర్శన సమయాన్ని సాయంత్రం 4 గంటలకు బదులుగా.. ఉదయం 4 గంటలుగా టిక్కెట్లపై ముద్రించడంతో పలువురు భక్తులు తెల్లవారుజామునే క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. అయితే అది శ్రీవాణి దర్శన సమయం కాకపోవడంతో.. టీటీడీ సిబ్బంది వారిని వెంటనే అనుమతించలేదు. టిక్కెట్లలో ముద్రించిన సమయం ప్రకారం ఉదయం 4 గంటలకే క్యూ లైన్ వద్దకు… -
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
Tirumala: ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో తిరుమల క్షేత్రం ఒకటి. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. అయితే తిరుమల ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు.. ఎన్నో రహస్యాలు, అద్భుతాలకు నిలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచే కొన్ని విశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. మరి అవేంటంటే.. స్వయంభువుగా వెలసిన స్వామి విగ్రహం: తిరుమలలోని మూలవిరాట్ విగ్రహాన్ని మానవులు చెక్కలేదని, అది స్వయంగా వెలసిన స్వయంభూ రూపమని… -
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే స్వామివారి వక్షస్థలంపై కొలువై ఉన్న వ్యూహ లక్ష్మి అచ్చు గురించి చాలా మందికి తెలియదు. ఇది తిరుమలలోని అత్యంత పవిత్రమైన, అరుదుగా దర్శనమిచ్చే దైవిక విశేషాల్లో ఒకటిగా భావిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే భక్తులకు ఈ దివ్య రూపాన్ని దర్శించే అవకాశం లభిస్తుంది. “అచ్చు” అనే పదానికి ముద్ర లేదా ప్రతిరూపం అనే అర్థం ఉంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కుడి వక్షస్థలంపై పద్మాసనంలో… -
TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. జూన్ 13, 2026న నిర్వహించనున్న అంగప్రదక్షిణ సేవకు సంబంధించిన ఈ-డిప్ (e-DIP) టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రకటించింది. అర్హత కలిగిన స్థానిక భక్తులు నిర్ణీత సమయంలో నమోదు చేసుకోవాలని సూచించింది. టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 11వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొన్న వారిలో ఈ-డిప్… -
TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. మే నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వేసవి సెలవులు, అనుకూల ఏర్పాట్లు, ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థల కారణంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. టీటీడీ గణాంకాల ప్రకారం.. 2026 మే నెలలో మొత్తం 25.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గత ఏడాది ఇదే మే నెలలో… -
TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యాలు, ఆలయాల అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా పలు అంశాలపై ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు తిరుమలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపనున్నాయి. తిరుమలలోని వరహస్వామి గెస్ట్ హౌస్-1 అభివృద్ధి పనుల కోసం రూ.3.6 కోట్ల నిధులు కేటాయించారు. అలాగే తిరుమలలో పరిపాలన భవనం నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అలిపిరి వద్ద… -
Trisha: పదేళ్లలో సీఎం అవుతానన్న త్రిష వీడియో వైరల్
సినిమా రంగంలో రెండు దశాబ్దాలుగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటి త్రిష, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. కేవలం తన పుట్టినరోజు వల్ల మాత్రమే కాదు, ఆమె రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న జోరుగా సాగుతున్న ప్రచారమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం నెట్టింట 2004 నాటి ఒక ఇంటర్వ్యూ వీడియో తెగ హల్చల్ చేస్తోంది. సుమారు 15 ఏళ్ల క్రితం ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. “వచ్చే పదేళ్లలో నేను… -
TTD: భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి.. టీటీడీ కఠిన చర్య.!
TTD Action: కలియుగ దేవుడు శ్రీ వెంకంటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే అంత ఆషామాషి విషయం కాదు. ఎన్నో రూల్స్, ఎన్నో సెక్యూరిటీ చెకింగ్స్ అబ్బో.. ఇలా చెప్పుకుంటాపోతే ఎన్నో. అయితే వీటన్నింటిని దాటి స్వామివారిని దర్శించుకుంటే ఆ ఆనందమే వేరు. ఇకపోతే స్వామివారి దర్శనంకు వెళ్లే సమయంలో ఎంటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఇంకా మరికొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషిద్ధం. అయితే అలాంటి వాటిని దర్శనంకి ముందే భద్రపరుచుకొనేందుకు టీటీడీ కొన్ని ప్రత్యేక సేవలను పూర్తిగా ఉచితంగా… -
Tirumala: శ్రీవాణి దర్శన టిక్కెట్ల జారీ విధానంలో మరోసారి మార్పులు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి (SRIVANI) ట్రస్ట్ ద్వారా జారీ చేసే విరాళం ఆధారిత దర్శన టిక్కెట్ల ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ బుకింగ్ విధానంలో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టింది. గతంలో ఈ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో భక్తులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను, ముఖ్యంగా పేమెంట్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. దీనివల్ల…
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!