Andhra-Odisha Border: బతికిన.. చచ్చినా ఏపీలోనే.. మాకు ఒడిశా వద్దు..!
- బతికిన.. చచ్చినా ఏపీలోనే..
- మాకు ఒడిశా ప్రభుత్వ పథకాలు వద్దు....
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra-Odisha Border: ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరని కలిసిన పార్వతీపురం మన్యం జిల్లా బోర్డర్ గ్రామాల గిరిజనులు.. మేం ఆంధ్రలోనే ఉంటాం అంటున్నారు.. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని వివాస్పద గ్రామాలైన నేరాళ్లవలస, దొర్ల తాడివలస, దూళిబంద్ర, ఎగవసెంబి, దిగువ సెంబీ, పణుకులోవ గూడాలకె చెందిన గిరిజనలు నేడు మాజీ డిప్యూటీ సీఎంను కలిశారు.. నిన్న దూళిభద్రకి చెందిన ముగ్గురు గిరిజనలను ఒడిశా పోలీసులు తీసుకొని వెళ్లడం పై మీడియో ముందు గిరిజనలు తమ గోడు వినిపించారు.. ఆంధ్ర చేపడుతున్న పనులు ఒడిశా ప్రభుత్వం అడ్డగించడంపై గిరిజనలు ఆవేదన వ్యక్తం చేశారు.. ఒడిశాకు చెందిన రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పెన్షన్ పుస్తకాలు మన్యం కలెక్టర్ కి అప్పగిస్తామంటున్నారు ఆరు గ్రామాల గిరిజనులు.. అంతేకాదు, తమకు ఒడిశా ప్రభుత్వ పథకాలు వద్దు… బ్రతికిన.. చచ్చినా ఆంధ్రా ప్రభుత్వంలోనే ఉంటామంటున్నారు.. ఒడిశా ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేకపోతున్నామని కోటియా గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు..
Read Also: Khushboo Patani : చిన్నారిని కాపాడిన హీరోయిన్ చెల్లెలు.. ప్రముఖుల ప్రశంసలు
Also Read
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!