Kolikapudi Srinivasa Rao: తిరువూరులో గెలుపే లక్ష్యంగా కొలికపూడి సుడిగాలి ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఇంటి ఇంటికీ తిరుగుతూ.. ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ.. సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ.. తిరువూరు ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాసరావును, విజయవాడ ఎంపీగా కేశినేని శివనాథ్(చిన్ని) గెలిపించాలని ఆయన కోరారు. ఇక, అడుగడుగునా కొలికపూడికి ప్రజలు బ్రహ్మ రథం పడుతూ.. మంగళ హారతులతో మహిళలు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ..గతంలో చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది.. ప్రస్తుతం ఎలా ఉంది అనేదానికి వ్యత్యాసం తెలుసుకోవాలన్నారు. గత ఐదు సంవత్సరాలుగా తిరువూరు లాంటి పట్నంలో డ్రైనేజీ గానీ, తాగునీటి సమస్య గాని పరిష్కారం కాలేదు అని కొలికపూడి శ్రీనివాసరావు చెప్పారు.
Read Also: SRH vs RCB: నువ్ చాలా మంచోడివి ప్యాట్.. కోహ్లీ, కమిన్స్ మధ్య ఆసక్తికర సంభాషణ (వీడియో)!
Also Read
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ఇలాంటి సమస్యలను చంద్రబాబు నాయుడు వస్తే పరిష్కరిస్తారని.. అలాగే, ప్రజల దగ్గరికి వెళ్లి అవగాహన కల్పిస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టానని ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తిరువూరు పట్టణాన్ని అభివృద్ధి చేసి డ్రైనేజీ, రోడ్లు, ప్రతి రోజు కృష్ణ వాటర్ ను ప్రతి ఇంటికి వచ్చే విధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో తాగునీరు, సాగునీరు, విద్యా, వైద్యం, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయటం వంటి ఈ ఐదు అంశాల కోసం పూర్తి స్థాయిలో పని చేస్తామని తిరువూరు సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానని కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!