Kolikapudi Srinivasa Rao: కొలికపూడి సమక్షంలో టీడీపీలోకి చేరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 6వ వార్డులో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. వార్డులోని ప్రజలను అప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని సమస్యలను ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో పరిష్కరిస్తానని ఆయన భరోసా కల్పిస్తున్నారు.
Read Also: Rafah crossing: రఫా క్రాసింగ్ లోని పాలస్తీనా భాగాన్ని ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్
Also Read
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
ఇక, మన పిల్లల భవిష్యత్త్ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవటం మనకు చాలా అవసరం అని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. 50 సంవత్సరాలు నిండిన వారికి జూన్ నెల నుంచి 4000 రూపాయల పెన్షన్ అందిస్తామన్నారు. మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు పైన వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తిరువూరు పట్టణం మూడో వార్డుకు చెందిన పేరుమల్ల నిరంజన్ తన ఇంటి దగ్గర నుంచి తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.
Read Also: Chiranjeevi For Pawan Kalyan: రంగంలోకి మెగాస్టార్.. పవన్ను గెలిపించండి..
తిరువూరు పట్టణం మూడో వార్డుకు చెందిన ప్రముఖ దళిత నాయకుడు మాజీ జడ్పీటీసీ పేరుమల్ల యేసురత్నం కుమారుడు పేరుమల్ల నిరంజన్ భారీ సంఖ్యలో తన అనుసరులతో కలిసి టీడీపీ పార్టీలోకి చేరటం జరిగింది. వారిని హృదయపూర్వకంగా కొలికపూడి పార్టీలోకి ఆహ్వానించారు. విసన్నపేట మండలం కొండపర్వ గ్రామం నుంచి కొత్తపల్లి మహేష్ తో పాటు మరో 20 కుటుంబాలు టీడీపీలోకి జాయిన్ అవ్వటం జరిగింది. వారందరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక, చంద్రబాబు అధికారంలోకి రాగానే, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం.. ఇటు తిరువూరులో, రాష్ట్రంలోనూ కూడా ఈసారి ఎగిరేది పసుపు జెండానే అని ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్