CM Chandrababu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్
- సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు ముగ్గురు ఎమ్మెల్సీలు
- టీడీపీలో చేరిన కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు ముగ్గురు ఎమ్మెల్సీలు. కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరారు. మా రాజీనామాలు ఇప్పటివరకు ఆమోదించలేదన్నారు. రాజీనామాల ఆమోదం కోసం ఆరు నెలలుగా వేచి చూశాం. రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం లేదు. మండలి చైర్మన్ వెనుక ఉండి నడిపించేవారి వల్ల రాజీనామాలు ఆమోదించలేదని మర్రి రాజశేఖర్ తెలిపారు.
Also Read:India: సౌదీ అరేబియా వీటిని దృష్టిలో ఉంచుకోవాలి.. పాక్తో రక్షణ ఒప్పందంపై భారత్..
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నేను మార్చ్ 19 న ఎమ్మెల్సీ కి రాజీనామా చేసానన్నారు. పార్టీకి శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తేనే టీడీపీ లో చేర్చుకుంటాం అని చెప్పారు. 6 నెలలు అయింది.. మా రాజీనామాలు మండలి చైర్మన్ ఆమోదించలేదన్నారు. మండలి చైర్మన్ వెనక ఉండి నడిపించే వారి వల్ల రాజీనామాలు ఆమోదించలేదన్నారు. ఆమోదిస్తారని నమ్మకం లేదు.. సీఎం చంద్రబాబు నాయకత్వం లో పాలన బావుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలు బాగా తీసుకుంటున్నారు.. అమరావతిలో అభివృద్ధి జరుగుతోందన్నారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు లోకేష్ బాగా కృషి చేస్తున్నారు. మా సహాయం కూడా అందించాలని టీడీపీ లో చేరామని తెలిపారు.
సోమవారం మండలికి వెళ్తాము డిస్ క్వాలిఫై చేస్తారో.. రాజీనామా అమోదిస్తారో చూద్దాం.. ఎమ్మెల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. తిరిగి టీడీపీ సొంత గూటికి రావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ కి రాజీనామా చేసి 13 నెలలు అయింది. మా రాజీనామాలు ఆపి…ఆమోదించకుండా.. మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారన్నారు. రాష్ట్రం అభివృద్ధి వైపు ముందుకు వెళ్తోంది.. రాష్ట్ర అభివృద్ధి లో భాగస్వాములు అవ్వడం కోసం టీడీపీ లో చేరామని తెలిపారు.
Also Read:AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం.. హైదరాబాద్, బెంగళూరుతో సహా ఎనిమిది చోట్ల ఈడీ దాడులు
కర్రి పద్మశ్రీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. నేను 2024 ఆగస్ట్ 30 న రాజీనామా చేసాను.. ఏడాది పాటు నా రాజీనామ ఆమోదించలేదు.. ప్రజలకు ఎలాంటి సేవ చేయలేకపోయాము.. ప్రజల అభివృద్ధి కోసం ముందడుగు వేసే వారే లీడర్. రాష్ట్ర అభివృద్ధి లో భాగస్వామ్యం కోసం. టీడీపీ లో చేరామని అన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!