Home
Telangana News
The Kcr Government Has Released Funds For The Construction Of A Super Specialty Hospital
ఉత్తర తెలంగాణ ప్రజలకు ఇక నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు: శ్రీధర్
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామగుండంలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు 500 కోట్లను కేటాయించినట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. దీని నిర్మాణం పూర్తయితే ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి 100వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో దీనిని ఆమోదించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు వైద్య కళాశాలకు ప్రత్యేక నిధుల మంజూరు చేశామని ఎన్.శ్రీధర్ వెల్లడించారు.
https://ntvtelugu.com/talasani-srinivas-yadav-criticized-the-bjp/
దీంతో సింగరేణి కార్మికుల 50 ఏళ్ల కల సాకారం కావడంతో పాటు సీఎం హామీ కూడా నేరవేరనుంది. రెండేళ్లలో పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్య కూడా అందుబాటులోకి వస్తుందని శ్రీధర్ వెల్లడించారు. సింగరేణి ఉద్యోగులు సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..
-
Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
-
CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్లో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్
-
Love Marraige: ప్రేమంటే ఇదే.. మాజీ ఖైదీని పెళ్లాడిన మహిళా జైలర్..
-
Tamil Nadu: లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన విజయ్.. రేపు చెబుతామన్న వామపక్షాలు