Sports: ఇండియా, పాకిస్తాన్ల మధ్య టెస్ట్ మ్యాచ్లు నిర్వహించాలి- ఆకాశ్ చోప్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sports: ఓవల్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయాన్ని పొందింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 209 పరుగుల తేడాతో ఓడిపోయి మరో ఐసీసీ ట్రోఫీని కోల్పోయింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో 2021లో టీ20 ప్రపంచకప్ నుంచి జట్టు నిష్క్రమించిన తర్వా..త రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. అయినప్పటికీ, అతను ఐసిసి టోర్నమెంట్లో భారత్ను విజేతగా చేయలేకపోయాడు. మరోవైపు డబ్ల్యుటీసీ ఫైనల్లో భారత్ ఓటమి తర్వాత, పలువురు నిపుణులు మరియు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే WTC కోసం ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ముందుకు వచ్చారు.
Read Also: Anasuya: బికినీ లో అనసూయ.. ‘అబ్బే కొవ్వు తప్ప ఏం లేదండి’..!
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
చిరకాల ప్రత్యర్థులు ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య టెస్ట్ మ్యాచ్లను నిర్వహించాలని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఇండియా, పాక్ మధ్య టెస్ట్ మ్యాచ్ లు ఆడితే క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి ఎంజాయ్ మెంట్ దొరుకుతుంది. అంతేకాకుండా WTCకి గొప్ప ప్రారంభం అవుతుందని అన్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్టు మ్యాచులు ఎందుకు లేవు? ఇది కూడా ఐసీసీ ఈవెంట్యే కదా. ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ మొదలై నాలుగేళ్లు గడిచిపోయాయి. భారత్ వర్సెస్ పాకిస్తాన్ లేకుండా ఐసిసి ఈవెంట్ని మీరు ఊహించగలరా?. టోర్నమెంట్లో ఇది వాణిజ్యపరంగా గొప్ప ప్రారంభం అవుతుంది. ఇది అత్యధిక రేటింగ్ను పొందుతుంది మరియు ప్రజలు డబ్బు సంపాదిస్తారని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు.
Read Also: Suman : ఆ సమయంలో నాకు ఆ భగవంతుడు అండగా నిలబడ్డాడు
ఐసీసీ, స్వయంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నిర్వహిస్తోంది. కాబట్టి ఈ టోర్నీలో పాల్గొనే అన్ని టీమ్స్ కూడా మిగిలిన టీమ్స్తో మ్యాచులు ఆడేలా షెడ్యూల్ రూపొందించాలి. కనీసం రెండేళ్లకి ఓసారి అయినా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్టు మ్యాచులు చూడొచ్చు…’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా..
- Tags
- Akash
- india
- Pakistan
- Sports
- test matches
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!