Team India: టీమిండియా అద్భుత బ్యాటింగ్.. పాక్ మాజీ కెప్టెన్ పొగడ్తల వర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్ పై టీమిండియా ఆదివారం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 100 పరుగుల తేడాతో భారత్ విక్టరీ సాధించింది. భారత్ ఈ మ్యాచ్ లో గెలవడానికి గల కారణం.. బ్యాటింగ్, బౌలింగ్ బలంగా ఉంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. ఆరంభంలోనే ఒక వికెట్ కోల్పోయినప్పటికీ, కెప్టెన్ రోహిత్ శర్మ 82 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తనతో పాటు సూర్యకుమార్ యాదవ్ మెరుగ్గా ఆడాడు. ఒకానొక సమయంలో భారత్ తక్కువ స్కోరు చేసింది కదా.. అందరు క్రికెట్ అభిమానులు ఓడిపోతుందని అనుకున్నారు.
Read Also: Chhattisgarh Assembly Election 2023: నామినేషన్ దాఖలు చేసిన చత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్
Also Read
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
కానీ లక్నో పిచ్ తీరు తెలిసిన ఫ్యాన్స్ టీమిండియా గెలుస్తుందని ధీమాగానే ఉన్నారు. చివరికి అనుకున్నట్లుగానే భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా గెలుపుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ .. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘లక్నో పిచ్ పై భారత్ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా వికెట్లు పడుతున్నా కూడా తన ఆటను కొనసాగించింది. ఈ తరహా ధైర్యాన్ని చూపించడం, బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడం కష్టమైన విషయం’’ అని మిస్బా చెప్పుకొచ్చాడు.
Read Also: MLA Laxma Reddy : మంచి చేసిండు.. మళ్ళీ బరాబర్ వస్తడు
ముఖ్యంగా రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగి ఒక కీలక ఇన్నింగ్స్ ఆడటం వల్లే.. భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగిందని అన్నాడు. మూడు వికెట్లు వరుసగా కోల్పోయినా.. రోహిత్ నిలకడగా ఆడిన తీరు అద్భుతంగా ఉంది’’ అని మిస్బా పేర్కొన్నాడు. పిచ్ కండిషన్లను అర్థం చేసుకుని, భారత బ్యాటింగ్ లైనప్ అందుకు తగ్గట్టుగా ఆడిందని తెలిపాడు. ఓవరాల్ గా టీమిండియా ఆటను నాణ్యమైన ఇన్నింగ్స్ గా అభివర్ణించాడు.
తాజావార్తలు
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!