Avanigadda: పీక్స్కు చేరిన టీడీపీ-జనసేన పొత్తు పంచాయితీ.. అవనిగడ్డలో అల్టిమేటం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avanigadda: ఆంధ్రప్రదేశ్లో విజయమే లక్ష్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ముందుకు నడుస్తుంటే.. ఈ పొత్తుల వ్యవహారం కొన్ని నియోజకవర్గాల్లో చిచ్చు పెడుతుంది.. ఆ మూడు పార్టీల మధ్య పొసగని పరిస్థితి తీసుకొస్తుంది.. తాజాగా ఒకేసారి 18 మంది.. అభ్యర్థుల జాబితాను ప్రకటించింది జనసేన పార్టీ.. కాగా అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ స్థానాలు పెండింగ్లో ఉన్నాయని కూడా వెల్లడించింది.. అయితే, కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఇది కొత్త పంచాయితీకి దారితీసినట్టు అయ్యింది.. పొత్తు ధర్మం పాటించకుండా ఆందోళనకు దిగుతున్నారు తెలుగు తమ్ముళ్లు.. అవనిగడ్డ టికెట్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండలి బుద్ధ ప్రసాద్ కు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.. బుద్ధ ప్రసాద్ కు టికెట్ కేటాయించకపోతే ముకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని వార్నింగ్ ఇస్తున్నారు..
Read Also: Goa: గోవాలో తొలిసారి ఎంపీ అభ్యర్థిగా మహిళను రంగంలోకి దించిన బీజేపీ
Also Read
- Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
ఇక, టికెట్ మాకే ప్రకటించాలంటూ మండలి బుద్ధ ప్రసాద్ ఇంటి వద్ద సమావేశమయ్యారు తెలుగు తమ్ముళ్లు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలను లెక్కచేయకుండా అవనిగడ్డ టికెట్ తెలుగుదేశం పార్టీకి ప్రకటించకపోతే రాజీనామా చేస్తామంటూ బుద్ధ ప్రసాద్ ఇంటి వద్ద సమావేశమైన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వార్నింగ్ ఇవ్వడం చర్చగా మారింది. అయితే, టీడీపీ నాయకుల తీరుపై నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మండిపడుతున్నారు..
తాజావార్తలు
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..