Tarun Chugh : మహేశ్వర్ రెడ్డి చేరిక తో బీజేపీ మరింత బలోపేతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ కీలక నేత మహేశ్వర్ రెడ్డి నేడు బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్లో ఉన్న ఆయన తెలంగా కాంగ్రెస్ నేతలపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని వెళ్లి.. అనూహ్యంగా బీజేపీలో చేరడంతో కాంగ్రెస్కు షాక్ తగిలినట్లైంది. అయితే.. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా తెలంగాణ బీజేపీ ఇంచార్జీ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. బీజేపీలో మహేశ్వర్ రెడ్డి చేరారని, కాంగ్రెస్ లో కీలక నేతగా ఆయన వ్యవహరించారన్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి నడ్డా సమక్షంలో బీజేపీ చేరారని, మహేశ్వర్ రెడ్డి చేరిక తో బీజేపీ మరింత బలోపేతమైందన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇన్ని రోజులు పని చేశారని, గంట క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారన్నారు. బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని, అందరం కలిసి కట్టుగా నియంత పాలన అంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు బండి సంజయ్.
Also Read : Ajinkya Rahane: సూర్య ఢమాల్.. రహానే కమాల్.. బంపరాఫర్ పట్టేశాడుగా!
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో చేరాలని రెండేళ్లుగా నాతో సంప్రదింపులు చేస్తున్నారని, కాంగ్రెస్లో అవమానాలు, ఇబ్బందులు.. షోకాజ్ నోటీస్ ఇవ్వడం వెనుక చాలా కారణాలు ఉన్నాయన్నారు. మోడి దేశం కోసం నిస్వార్థంగా పని చేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అంతం బీజేపీతోనే సాధ్యమన్నారు మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి అడుగులు వేసే దిశగా ఉన్నాయని, పార్లమెంట్ లో కాంగ్రెస్ తో బీఆర్ఎస్ లు కలిసి పని చేస్తున్నాయన్నారు. పొత్తులపై ప్రతి రోజు కార్యకర్తలకు టెన్షన్ అని, కోవర్టులు ఉన్నారని నిందలు.. 15 ఏళ్లుగా పార్టీ కోసం నిబద్దతగా పని చేశా.. సోషల్ మీడియాలో అపోహలు. గంటలో రిప్లై ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు.. పొగ పెట్టి పంపాలని చూశారు.. కష్టపడి పని చేస్తే.. షోకాజ్ బహుమతి ఇచ్చారు.. ఏ పని చేసినా వాళ్లకు అనుమానం.. కాంగ్రెస్ తో సమస్య లేదు.. మచ్చ లేకుండా పని చేశా.. ఉడుములా గా గాంధీ భవన్ లోకి వచ్చాడు.. సీనియర్లను బయటకి పంపిస్తున్నారు’ అంటూ మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read : Radhika Apte: ముక్కు సరిచేసుకో.. బ్రెస్ట్ సైజు పెంచుకోమన్నారు
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!