Tarun Chugh : మహేశ్వర్ రెడ్డి చేరిక తో బీజేపీ మరింత బలోపేతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ కీలక నేత మహేశ్వర్ రెడ్డి నేడు బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్లో ఉన్న ఆయన తెలంగా కాంగ్రెస్ నేతలపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని వెళ్లి.. అనూహ్యంగా బీజేపీలో చేరడంతో కాంగ్రెస్కు షాక్ తగిలినట్లైంది. అయితే.. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా తెలంగాణ బీజేపీ ఇంచార్జీ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. బీజేపీలో మహేశ్వర్ రెడ్డి చేరారని, కాంగ్రెస్ లో కీలక నేతగా ఆయన వ్యవహరించారన్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి నడ్డా సమక్షంలో బీజేపీ చేరారని, మహేశ్వర్ రెడ్డి చేరిక తో బీజేపీ మరింత బలోపేతమైందన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇన్ని రోజులు పని చేశారని, గంట క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారన్నారు. బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని, అందరం కలిసి కట్టుగా నియంత పాలన అంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు బండి సంజయ్.
Also Read : Ajinkya Rahane: సూర్య ఢమాల్.. రహానే కమాల్.. బంపరాఫర్ పట్టేశాడుగా!
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో చేరాలని రెండేళ్లుగా నాతో సంప్రదింపులు చేస్తున్నారని, కాంగ్రెస్లో అవమానాలు, ఇబ్బందులు.. షోకాజ్ నోటీస్ ఇవ్వడం వెనుక చాలా కారణాలు ఉన్నాయన్నారు. మోడి దేశం కోసం నిస్వార్థంగా పని చేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అంతం బీజేపీతోనే సాధ్యమన్నారు మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి అడుగులు వేసే దిశగా ఉన్నాయని, పార్లమెంట్ లో కాంగ్రెస్ తో బీఆర్ఎస్ లు కలిసి పని చేస్తున్నాయన్నారు. పొత్తులపై ప్రతి రోజు కార్యకర్తలకు టెన్షన్ అని, కోవర్టులు ఉన్నారని నిందలు.. 15 ఏళ్లుగా పార్టీ కోసం నిబద్దతగా పని చేశా.. సోషల్ మీడియాలో అపోహలు. గంటలో రిప్లై ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు.. పొగ పెట్టి పంపాలని చూశారు.. కష్టపడి పని చేస్తే.. షోకాజ్ బహుమతి ఇచ్చారు.. ఏ పని చేసినా వాళ్లకు అనుమానం.. కాంగ్రెస్ తో సమస్య లేదు.. మచ్చ లేకుండా పని చేశా.. ఉడుములా గా గాంధీ భవన్ లోకి వచ్చాడు.. సీనియర్లను బయటకి పంపిస్తున్నారు’ అంటూ మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read : Radhika Apte: ముక్కు సరిచేసుకో.. బ్రెస్ట్ సైజు పెంచుకోమన్నారు
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..