Tadipatri: పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం ఉంది పోయింది. శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయఅంటున్న పోలీసులు వివరించారు. నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లే ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు చేసారు. బయట ప్రాంతాల వారు ఊరిలోకి రాకుండా అంక్షలు విధించారు అధికారులు. కేంద్రబలగాలతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లా పోలీసులతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేసారు అధికారులు.
Also Read: Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Also Read
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
జెసి ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలని తాడిపత్రి నుంచి బయటకు అధికారులు పంపించివేశారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. తాడిపత్రిని యుద్ధభూమిగా మార్చారు కొందరు. తాడిపత్రిలోని చింతలరాయుని పాళెంలో ఉన్న వైస్సార్సీపీ ఏజెంట్లు దాడికి దిగారు. అంతలో టీడీపీ నాయకుడు అనుచరులు వైస్సార్సీపీ ఏజెంట్ సంజీవను నిలదీయగా అతను ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో సదరు ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయి ‘నా వర్గీయుడినే ప్రశ్నిస్తారా?’ అంటూ తన అనుచరులతో టీడీపీ నాయకుడు ఇంటి వద్దకు వెళ్లి రాళ్లదాడికి దిగారు.
Also Read: Coolie : కూలీ కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ షాకింగ్ రెమ్యూనరేషన్ ..?
ఆ తర్వాత స్పెషల్ కమాండెంట్ టీం బలగాలతో వెళ్లి అల్లరి మూకలను చెదరగొట్టారు. వైస్సార్సీపీ మూకల దాడిలో పట్టణ సీఐ మురళీకృష్ణ, కొందరు పోలీసుల అధికారులకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు కానిస్టేబుళ్లూ అందులో గాయపడ్డారు. ఈ విషయం తెలియగానే మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దకు వచ్చి పరామర్శించారు. ఆ తర్వాత టీడీపీ వర్గీయులు పెద్దారెడ్డి అరాచకాన్ని నిరసిస్తూ రాస్తారోకో చేయగా.., అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకున్నారు. అక్కడ దాడికి పక్కా వ్యూహంతో ఉన్న వైస్సార్సీపీ వర్గీయులు ట్రాక్టర్లతో రాళ్లను తెప్పించి మరీ టీడీపీ వారిపైకి రాళ్లు విసిరారు. టీడీపీ వర్గీయులపై బాణసంచా పేల్చారు.
తాజావార్తలు
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!