Tadipatri: పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం ఉంది పోయింది. శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయఅంటున్న పోలీసులు వివరించారు. నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లే ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు చేసారు. బయట ప్రాంతాల వారు ఊరిలోకి రాకుండా అంక్షలు విధించారు అధికారులు. కేంద్రబలగాలతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లా పోలీసులతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేసారు అధికారులు.
Also Read: Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
జెసి ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలని తాడిపత్రి నుంచి బయటకు అధికారులు పంపించివేశారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. తాడిపత్రిని యుద్ధభూమిగా మార్చారు కొందరు. తాడిపత్రిలోని చింతలరాయుని పాళెంలో ఉన్న వైస్సార్సీపీ ఏజెంట్లు దాడికి దిగారు. అంతలో టీడీపీ నాయకుడు అనుచరులు వైస్సార్సీపీ ఏజెంట్ సంజీవను నిలదీయగా అతను ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో సదరు ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయి ‘నా వర్గీయుడినే ప్రశ్నిస్తారా?’ అంటూ తన అనుచరులతో టీడీపీ నాయకుడు ఇంటి వద్దకు వెళ్లి రాళ్లదాడికి దిగారు.
Also Read: Coolie : కూలీ కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ షాకింగ్ రెమ్యూనరేషన్ ..?
ఆ తర్వాత స్పెషల్ కమాండెంట్ టీం బలగాలతో వెళ్లి అల్లరి మూకలను చెదరగొట్టారు. వైస్సార్సీపీ మూకల దాడిలో పట్టణ సీఐ మురళీకృష్ణ, కొందరు పోలీసుల అధికారులకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు కానిస్టేబుళ్లూ అందులో గాయపడ్డారు. ఈ విషయం తెలియగానే మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దకు వచ్చి పరామర్శించారు. ఆ తర్వాత టీడీపీ వర్గీయులు పెద్దారెడ్డి అరాచకాన్ని నిరసిస్తూ రాస్తారోకో చేయగా.., అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకున్నారు. అక్కడ దాడికి పక్కా వ్యూహంతో ఉన్న వైస్సార్సీపీ వర్గీయులు ట్రాక్టర్లతో రాళ్లను తెప్పించి మరీ టీడీపీ వారిపైకి రాళ్లు విసిరారు. టీడీపీ వర్గీయులపై బాణసంచా పేల్చారు.
తాజావార్తలు
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..