Tadipatri: పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం ఉంది పోయింది. శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయఅంటున్న పోలీసులు వివరించారు. నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లే ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు చేసారు. బయట ప్రాంతాల వారు ఊరిలోకి రాకుండా అంక్షలు విధించారు అధికారులు. కేంద్రబలగాలతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లా పోలీసులతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేసారు అధికారులు.
Also Read: Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Also Read
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
- Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
- Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
జెసి ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలని తాడిపత్రి నుంచి బయటకు అధికారులు పంపించివేశారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. తాడిపత్రిని యుద్ధభూమిగా మార్చారు కొందరు. తాడిపత్రిలోని చింతలరాయుని పాళెంలో ఉన్న వైస్సార్సీపీ ఏజెంట్లు దాడికి దిగారు. అంతలో టీడీపీ నాయకుడు అనుచరులు వైస్సార్సీపీ ఏజెంట్ సంజీవను నిలదీయగా అతను ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో సదరు ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయి ‘నా వర్గీయుడినే ప్రశ్నిస్తారా?’ అంటూ తన అనుచరులతో టీడీపీ నాయకుడు ఇంటి వద్దకు వెళ్లి రాళ్లదాడికి దిగారు.
Also Read: Coolie : కూలీ కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ షాకింగ్ రెమ్యూనరేషన్ ..?
ఆ తర్వాత స్పెషల్ కమాండెంట్ టీం బలగాలతో వెళ్లి అల్లరి మూకలను చెదరగొట్టారు. వైస్సార్సీపీ మూకల దాడిలో పట్టణ సీఐ మురళీకృష్ణ, కొందరు పోలీసుల అధికారులకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు కానిస్టేబుళ్లూ అందులో గాయపడ్డారు. ఈ విషయం తెలియగానే మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దకు వచ్చి పరామర్శించారు. ఆ తర్వాత టీడీపీ వర్గీయులు పెద్దారెడ్డి అరాచకాన్ని నిరసిస్తూ రాస్తారోకో చేయగా.., అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకున్నారు. అక్కడ దాడికి పక్కా వ్యూహంతో ఉన్న వైస్సార్సీపీ వర్గీయులు ట్రాక్టర్లతో రాళ్లను తెప్పించి మరీ టీడీపీ వారిపైకి రాళ్లు విసిరారు. టీడీపీ వర్గీయులపై బాణసంచా పేల్చారు.
తాజావార్తలు
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
ట్రెండింగ్
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!