PM Modi: విజయం మన సమిష్టి శక్తిలో ఉంది, యుద్ధభూమిలో కాదు.
- అమెరికాలోని న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశం
- పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ
- మానవత్వం యొక్క విజయం మన సమిష్టి శక్తిలో ఉంది.. యుద్ధభూమిలో కాదు- మోడీ
- ప్రపంచ శాంతి.. అభివృద్ధికి ప్రపంచ సంస్థలలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవి- ప్రధాని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.., ‘మానవత్వం యొక్క విజయం మన సమిష్టి శక్తిలో ఉంది, యుద్ధభూమిలో కాదు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి ప్రపంచ సంస్థలలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. ఔచిత్యానికి మెరుగుదల కీలకం’ అని అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
Read Also: Karnataka: 65 ఏళ్ల వృద్ధురాలికి 33 ఏళ్ల మహిళా లెక్చరర్ కాలేయం దానం.. చివరికిలా..!
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘ఒకవైపు ప్రపంచ శాంతి భద్రతలకు తీవ్రవాదం వంటి పెను ముప్పు పొంచి ఉండగా.. మరోవైపు సైబర్, సముద్ర, అంతరిక్షం వంటి కొత్త సంఘర్షణ రంగాలు సృష్టించబడుతున్నాయి. ఈ సమస్యలన్నింటిపై ప్రపంచవ్యాప్త చర్య తప్పనిసరిగా ప్రపంచ ఆశయంతో సరిపోలాలి. జూన్లో చరిత్రలో అతిపెద్ద ఎన్నికలలో భారతదేశ ప్రజలు నన్ను వరుసగా మూడవసారి ఎన్నుకున్నారు. ఈ రోజు మానవాళి యొక్క ఆరవ వంతును మీకు తెలియజేయడానికి నేను ఇక్కడకు వచ్చాను.’ అని తెలిపారు
Viral News: కంటి నిండా నిద్రపోయి 9 లక్షలు గెలుచుకున్న ఓ మహిళ..
ప్రపంచ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. మానవ కేంద్రీకృత విధానం మొదట రావాలని అన్నారు. స్థిరమైన అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే.. మనం మానవ సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రతను కూడా నిర్ధారించాలని తెలిపారు. భారతదేశంలోని 250 మిలియన్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటపడేయడం ద్వారా స్థిరమైన అభివృద్ధి విజయవంతం అవుతుందని తాము చూపించామన్నారు. ఈ విజయ అనుభవాన్ని గ్లోబల్ సౌత్తో పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సురక్షితమైన, బాధ్యతాయుతమైన వినియోగానికి సమతుల్య నియంత్రణ అవసరమని మోడీ పేర్కొన్నారు. అలాగే.. జాతీయ సార్వభౌమాధికారం, సమగ్రత చెక్కుచెదరకుండా ఉండే గ్లోబల్ డిజిటల్ గవర్నెన్స్ మనకు అవసరం అని చెప్పారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!