Jagannath Ratha Yatra : జూన్ 20న సికింద్రాబాద్లోని శ్రీ జగన్నాథ రథయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది సికింద్రాబాద్లోని శ్రీ జగన్నాథ యాత్ర జూన్20న నిర్వహించనున్నట్లు శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్టు ప్రకటించింది. ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్లోని జనరల్ బజార్లోని జగన్నాథ స్వామి ఆలయం నుండి రథయాత్రను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్లు ప్రజల దర్శనం కోసం రద్దు చేయబడిన తర్వాత గత సంవత్సరం, రథయాత్ర సాధారణ ప్రాతిపదికన జరిగింది. అయితే.. ఈ ఏడాది కూడా వైభవోపేతంగా శ్రీ జగన్నాథ రథయాత్రను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. అయితే.. దర్శనం కోసం ఉదయం 6.15 గంటల నుంచి ఆలయ ద్వారాలను తెరిచి మధ్యాహ్నం 1 గంటకు మూసివేయనున్నట్లు తెలిపారు.
Also Read : Extramarital Affair: మరిదితో వదిన రాసలీలలు.. భర్తకు తెలియడంతో ఏం చేసిందంటే?
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఆ తరువాత, రథయాత్ర ఊరేగింపు ఆలయం నుండి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై, జనరల్ బజార్ మీదుగా, 6.30 నుండి 10.30 గంటల వరకు ఎంపీ రోడ్ నుంచి, హిల్ స్ట్రీట్, రాణిగంజ్ గుండా వెళుతుందని తెలిపారు. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు స్వామివారి రథయాత్ర తిరిగి ఆలయానికి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీ పురుషోత్తం మలాని భక్తులు వేళలను గమనించి తదనుగుణంగా దర్శనం చేసుకోవాలని కోరారు. “ఈ సంవత్సరం పండుగ వ్యవస్థాపక ధర్మకర్త మరియు సమాజానికి తన దాతృత్వ సేవలకు విస్తృతంగా ప్రసిద్ది చెందిన దేవాన్ బహదూర్ సేథ్ రాంగోపాల్ మలానీ యొక్క శతాబ్ది వర్ధంతి వేడుకలతో సమానంగా ఉంటుంది” అని ఆయన తెలిపారు.
Also Read : VS11: దాస్ గాడి గర్ల్ ఫ్రెండ్ రత్నమాల అదిరింది
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!