Rahul gandhi: రాయ్బరేలీ, వయనాడ్పై సాయంత్రం కీలక ప్రకటన
- రాయ్బరేలీ.. వయనాడ్పై సాయంత్రం రాహుల్ కీలక ప్రకటన
- వయనాడ్ వదులుకొనే అవకాశం
- రాయ్బరేలీ నుంచి కొనసాగే ఛాన్స్
- వయనాడ్ నుంచి ప్రియాంక రాజకీయ అరంగ్రేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్గాంధీ కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. ఈరోజే తన నిర్ణయాన్ని లోక్సభ సచివాలయానికి తెలియజేయనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్.. రాయ్బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. రాయ్బరేలీ కంటే ఎక్కువ మెజార్టీ వయనాడ్లో సాధించారు. అయితే ఈ రెండింటిలో ఏదో ఒక స్థానాన్ని అయితే వదులుకోవల్సి ఉంటుంది. అది కూడా రోజే లోక్సభ సచివాలయాన్ని సమాచారాన్ని అందజేయాలి. ఈ నేపథ్యంలో సాయంత్రం రాహుల్ నుంచి కీలక ప్రకటన రానుంది.
ఇది కూడా చదవండి: Team India Players: బీచ్ లో అర్ధనగ్నంగా వాలీబాల్ ఆడుతూ రెచ్చిపోయిన టీమిండియా ఆటగాళ్లు.. (వీడియో)
Also Read
- T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ఇదిలా ఉంటే రాహుల్.. వయనాడ్ స్థానాన్ని వదులుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. రాయ్బరేలీ అనేది గాంధీ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది. ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియాగాంధీ దగ్గర నుంచి రాయ్బరేలీ కంచుకోట. ఇదే స్థానంలో రాహుల్ కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రియాంక గాంధీ ఎప్పటినుంచో రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నారు. దీంతో వయనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకుంటే.. ఆ స్థానం నుంచి ప్రియాంకను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రానికి కాంగ్రెస్ కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Student Suicide: మొబైల్లో గేమ్స్ ఆడొద్దన్నందుకు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. మెరుగైన స్థానాలు సంపాదించింది. సింగిల్గా 99 స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. లోక్సభలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రతిపక్ష నేతగా రాహుల్ ఉండేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మరి ఈ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి ఆశిస్తోంది. ఆ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవికి పోటీ చేయాలని భావిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Manipur Violence: మణిపూర్లో జరిగిన హింసపై అమిత్ షా సమీక్ష..
తాజావార్తలు
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!