Crime News: భార్యభర్తల మధ్య గొడవ.. అడ్డొచ్చిన కొడుకుపై కత్తితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యభర్తల మధ్య గొడవ.. కొడుకు ప్రాణం తీసింది. గొడవ పడొద్దని అడ్డుగా వచ్చిన తనయుడిపై తండ్రి కోపంతో దాడి చేశాడు. దీంతో.. కొడుకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ క్రమంలో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన బుధవారం బెంగళూరులో జరిగింది.
Read Also: Actress Hema: బెంగళూరు డ్రగ్స్ కేసు.. హేమకు ‘మా’ ఊహించని షాక్!
Also Read
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో ఓ తండ్రి తన 24 ఏళ్ల కొడుకును కత్తితో పొడిచి చంపాడు. అదే రోజున తన సోదరి పుట్టినరోజు వేడుకలు ఉన్నాయి. ఆ వేడుకలు జరుపుకునేందుకు కుటుంబసభ్యులు వెళుతుండగా.. ఉన్నట్టుండి భార్యభర్తల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో గొడవను శాంతింపజేసే ప్రయత్నంలో తండ్రి ప్రమాదవశాత్తు కత్తితో పొడిచాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం నిందితుడు బసవరాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు సర్జాపూర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న యశ్వంత్ గా గుర్తించారు.
ఈ ఘటన బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగింది. మాటల వాగ్వాదం పెనుగులాటగా మారిందని, భార్యను కత్తితో చంపేస్తానని నిందితుడు బసవరాజ్ బెదిరించడంతో.. కుమారుడు యశ్వంత్ జోక్యం చేసుకున్నాడు. అయితే ఆ గొడవలో బసవరాజ్ తన కుమారుడిని కత్తితో పొడిచాడని పోలీసులు పేర్కొన్నారు. వెంటనే.. గాయపడిన యశ్వంత్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.
- Tags
- attack
- Crime News
- father
- husband
- Knife
తాజావార్తలు
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!