Bengaluru: ప్రముఖ కన్నడ సాహితీవేత్త కమల హంపన కన్నుమూత
- ప్రముఖ కన్నడ సాహితీవేత్త కమల హంపన కన్నుమూత
- బెంగళూరులో చనిపోయినట్లు కుటుంబ సభ్యుల వెల్లడి
- హంపన మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కన్నడ సాహితీవేత్త ‘నాడోజ’ కమల హంపన (88) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె కన్నుమూశారు. శనివారం బెంగళూరులోని రాజాజీ నగర్ నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హంపనా వయసు 88. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమెకు కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డుతో సహా పలు అవార్డులు లభించాయి. హంపన మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం తెలిపారు.
ఇది కూడా చదవండి: Darshan Case: రేణుకా స్వామి హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీకి యాక్టర్ దర్శన్..
Also Read
1935 అక్టోబర్ 28న బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో హంపన జన్మించారు. ఈ సాహితీవేత్త అనేక పుస్తకాలను రచించారు. అధ్యాపకురాలిగా కెరీర్ ప్రారంభించిన ఈమె అంచెలంచెలుగా సాహిత్యరంగంలో పేరు తెచ్చుకున్నారు. హంపనాకు కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు, దాన చింతామణి అత్తిమబ్బే అవార్డు, కర్ణాటక ప్రభుత్వం నుంచి రాజ్యోత్సవ అవార్డుతో సహా పలు అవార్డులు అందుకున్నారు. హంపనా మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Heavy rainfall warning: తెలుగు రాష్ట్రాల సహా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ಹಿರಿಯ ಸಾಹಿತಿ ಡಾ.ಕಮಲ ಹಂಪನಾ ಅವರ ಅನಿರೀಕ್ಷಿತ ಸಾವಿನಿಂದ ದು:ಖಿತನಾಗಿದ್ದೇನೆ.
ಸಾಹಿತ್ಯ ಕೃಷಿಯ ಜೊತೆ ಸಂಶೋಧನೆ ಮತ್ತು ಬೋಧನೆಗಳಿಂದಲೂ ಜನಪ್ರಿಯರಾಗಿದ್ದ ಡಾ.ಕಮಲಾ ಅವರದ್ದು ಸರ್ವರಿಗೂ ಒಳಿತನ್ನು ಬಯಸಿದ ಜೀವ.
ಡಾ.ಹಂಪ ನಾಗರಾಜಯ್ಯ ಮತ್ತವರ ಕುಟುಂಬದ ದು:ಖದಲ್ಲಿ ನಾನೂ ಭಾಗಿಯಾಗಿದ್ದೇನೆ.
ಮೃತರ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಕೋರುವೆ. pic.twitter.com/G5D8mqqqOg— Siddaramaiah (@siddaramaiah) June 22, 2024
తాజావార్తలు
-
Box Office Clash : ఒకే రోజు రిలీజ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’ & ‘చెన్నై లవ్ స్టోరీ’
-
Urvil Patel: కోచ్ చెప్పాడు, కొట్టాను.. నయా సెన్సేషన్ ఉర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?
-
Road Accident: కారు – బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!
-
Kanchana4: ‘కాంచన 4’ నుండి.. ఫ్యాన్స్కు షాకింగ్ అప్డేట్!