Darshan Case: రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీకి యాక్టర్ దర్శన్..
- రేణుకాస్వామి హత్యలో కీలక పరిణామం.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి యాక్టర్ దర్శన్..
- ఈ కేసులో 17 మంది అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan Case: రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ని శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో దర్శన్తో పాటు మరో ముగ్గురు నిందితులకు జూలై 4 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ కేసులో జూన్ 11న దర్శన్తో పాటు అతను సహజీవనం చేస్తున్న సహనటి పవిత్ర గౌడను అరెస్ట్ చేశారు. ఈ కేసులో వీరిద్దరితో సహా 17 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్పీపీ) ప్రసన్న కుమార్, జరుగుతున్న విచారణ గురించి కోర్టకు సమాచారం అందించారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఎస్పీపీ శనివారం అభ్యర్థించలేదు. దీంతో నలుగురిని రెండువారాల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Read Also: Air India Flying School: దేశంలోనే తొలిసారి.. తన సొంత ఫ్లయింగ్ స్కూల్ను ప్రారంభించనున్న ఎయిరిండియా
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
దర్శన్తో రిలేషన్తో ఉన్న పవిత్ర గౌడ గురించి సోషల్ మీడియాలో 33 ఏళ్ల రేణుకాస్వామి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతోనే ఈ హత్య జరిగింది. చిత్రదుర్గకు చెందిన స్వామిని కిడ్నాప్ చేసి బెంగళూర్ తీసుకువచ్చి, చిత్రహింసలు చేసి చంపేశారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. స్వామి మృతదేహంపై మొద్దుబారిన గాయాలు ఉన్నాయి. కర్రలతో కొడుతూ, కరెంట్ షాక్కి గురిచేసినట్లు నిర్ధారించారు. ఇదే కాకుండా వృషణాలపై బలంగా తన్నడంతో మరణించినట్లు తేలింది. దర్శన్ అభిమాన సంఘం సభ్యుడు రాఘవేంద్ర, దర్శన్తో కలిపిస్తానని చెబుతూ రేణుకాస్వామిని ఆర్ఆర్ నగర్లోని ఒక షెడ్డుకు తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టారు.
స్వామి మరణించిన తర్వాత మృతదేహాన్ని పారేసేందుకు, సాక్ష్యాలు నాశనం చేసేందుకు దర్శన్ రూ. 30 లక్షలు చెల్లించినట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. చిత్రహింసలు జరుగుతున్న సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడల చెప్పులు, సీసీటీవీ ఫుటేజ్ వంటి సాక్ష్యాలను పోలీసులు సేకరించారు.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!