PM Modi: బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
- ప్రధాని నరేంద్ర మోడీ ఒకరోజు పర్యటనలో భాగంగా మహారాష్ట్రలో నేడు పర్యటన.
- పలు ప్రారంభోత్సవం & శంకుస్థాపన కార్యక్రమాలు.
- బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించిన మోడీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఒకరోజు పర్యటనలో భాగంగా మహారాష్ట్రలో నేడు పర్యటిస్తున్నారు. ఈ ఉదయం నాందేడ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి బీజేపీ నేత అశోక్ చవాన్ స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్లో పొహరాదేవికి వెళ్లారు. వాషిమ్ జిల్లాలోని పోహరాదేవిలో ఉన్న జగదాంబ మాత ఆలయంలో ప్రార్ధనలు చేసిన ప్రధాని మోడీ సంప్రదాయ డ్రమ్ వాయిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. పొహరాదేవిలోని సమాధి వద్ద సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామ్రావ్ మహారాజ్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.
Reliance Jio: బంపర్ ఆఫర్.. రూ.175లకే 12 ఓటీటీలు
Also Read
- KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
దీని తరువాత, ప్రధాని మోడీ బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించాడు. బంజారా కమ్యూనిటీ వారసత్వ వేడుకలో కూడా పాల్గొన్నారు. వాషిమ్ తర్వాత, ప్రధాని మోదీ థానే, ముంబైలను కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన వివిధ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు థానేలో 32,800 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహీన్ యోజన లబ్ధిదారులను కూడా ఆయన సత్కరిస్తారు. దీని తరువాత, మోడీ BKC మెట్రో స్టేషన్ నుండి JVLR, ముంబై మధ్య నడిచే మెట్రో రైలును సాయంత్రం 6 గంటలకు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా BKC – శాంటాక్రూజ్ స్టేషన్ మధ్య మెట్రోలో ప్రయాణిస్తారు.
Ravichandran Ashwin: పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితిపై రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన
ఇక ప్రధానమంత్రి 9.4 కోట్ల మంది రైతులకు సుమారు రూ. 20,000 కోట్లతో ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను విడుదల చేస్తారు. దీంతో సమ్మాన్ నిధి కింద రైతులకు విడుదల చేసిన మొత్తం రూ.3.45 లక్షల కోట్లు అవుతుంది. ‘నమో షెత్కారీ మహాసమ్మన్ నిధి యోజన’ 5వ విడతను కూడా ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. దీని కింద దాదాపు రూ.2,000 కోట్లు విడుదల చేయనున్నారు.
#WATCH | Washim, Maharashtra: Prime Minister Narendra Modi tries his hands on a traditional dhol at the Samadhi of Sant Seva Lal Ji Maharaj. pic.twitter.com/NGhk2sBNUo
— ANI (@ANI) October 5, 2024
తాజావార్తలు
-
KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
-
Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
-
Acer Aspire 5 AI Laptop: 32GB ర్యామ్, 14-అంగుళాల డిస్ప్లేతో.. ఏసర్ కొత్త ఆస్పైర్ 5 ల్యాప్టాప్ విడుదల
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!