Ponguleti: మీరు ఇంటికి పోవడం పక్కా.. తెలంగాణలో వచ్చేది మేమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎవ్వరినీ గెలువనియ్యను అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలకు దడ పుట్టింది.. చావు నోటి వరకు వెళ్లి తెలంగాణ తీసుకుని వచ్చనన్ని కేసీఆర్ చెబుతుంటారు.. అనాడు పండ్ల రసం డ్రింక్ త్రాగింది నిజం కదా.. ఉద్యమంలో యాక్టింగ్ చేశావు తప్ప మరేమీ లేదు అని పొంగులేటి అన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే ప్రజలను భయ బ్రాంతులను చేయడంలో నిష్ణాతులు అని ఆయన తెలిపారు. పోలీసు యంత్రాంగాన్ని వాడి మొన్న రాహుల్ గాంధీ సభకు రాకుండా చేసింది నిజం కాదా.. సమయం ఆసన్నం అయ్యింది అని పొంగులేటి పేర్కొన్నారు.
Read Also: Pawan Kalyan: అబ్బా.. ఏమున్నాడురా బాబు
Also Read
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుంది.. డిసెంబర్ 9 వ తేదీన కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం చేసి తీరుతుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్ఆర్, ఎన్టీఆర్ ప్రభుత్వం మాదిరిగానే సంక్షేమ ప్రభుత్వం వస్తుంది అని ఆయన వెల్లడించారు. అక్రమ సంపాదనను వడ్డీతో సహా కక్కిస్తాం.. మొన్నటి నుంచి చెలరేగి పోతున్నారు.. కార్యకర్తలను వేధింపులకు గురి చేసి కేసులు పెడుతున్నారు.. 60 రోజుల్లోనే మీరు ఇంటికి పోతారని పొంగులేటి అన్నారు. మేము రంగంలోకి దిగితే బీఆర్ఎస్ నేతల భరతం పడతామని ఆయన వ్యాఖ్యనించారు.
Read Also: Shocking Video: రైలు కింద పడ్డ బతికి బట్టకట్టింది.. ఈ కుక్కకు నూకలున్నాయి..!
మీ రాజకీయం మీరు చేసుకోండి.. కాంగ్రెస్ నాయకులను కాపాడుకోవడం ఎలాగో మాకు తెలుసు అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నమ్ముకున్న క్యాడర్ ను ఇబ్బందులు పెడితే సహించేది లేదు.. మీరే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.. ప్రజలు రావణాసురుడు పరిపాలన కావాలని కోరుకోవడం లేదు.. రాముడి పరిపాలన కావాలని కోరుతున్నారని పొంగులేటి తెలిపారు. రోడ్డు మీదకు వస్తాను.. కార్యకర్తలను కాపాడుకుంటాము.. మీరు చెక్ పోస్టులు ఎన్ని పెట్టిన మీ పతనం దగ్గరలోనే ఉంది అని ఆయన పేర్కొన్నారు. కొద్ది మంది అధికారులు హుషార్ చేస్తున్నారు.. ప్రజలను ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్లు ముట్టడిస్తామని పొంగులేటి చెప్పారు. ఖమ్మం నుంచే పోలీస్ స్టేషన్ల ముట్టడి ప్రారంభం అవుతుందని తెలిపారు.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!