Lokshabha Elections 2024: నేడు యూపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Election Campaign: నేడు ( గురువారం ) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజంగఢ్, జౌన్పూర్, భదోహి, ప్రతాప్గఢ్లలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు హుస్సేన్పూర్ బరాగావ్ ఫరియాలో ఏర్పాటు చేసిన సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. అనంతరం జౌన్పూర్లోని టీడీ కళాశాల మైదానంలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:45 గంటలకు భదోహిలోని ఉంజ్ గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో కూడా పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక, చివరగా నేటి మధ్యాహ్నం 2 గంటలకు ప్రతాప్గఢ్లోని జీఐసీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మాట్లాడనున్నారు.
Read Also: RR vs PBKS: రాజస్థాన్పై పంజాబ్ గెలుపు..
Also Read
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
- Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
- Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
అలాగే, సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ యూపీలోని బండలో మధ్యాహ్నం 12:40 గంటలకు హిందూ ఇంటర్ కాలేజ్, అటార్రా మైదానంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఫతేపూర్లోని ముస్లిం ఇంటర్ కళాశాలలోని గ్రౌండ్ లో 3:10 గంటలకు కౌశాంబిలోని నియామత్పూర్ సిరతులో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో అఖిలేష్ ప్రసంగిస్తారు. దీంతో పాటు ఫతేపూర్లోని ఖాగాలో ఉన్న నవీన్ మండిలో ఏర్పాటు బీఎస్పీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాయావతి పాల్గొననున్నారు.
Read Also: Off The Record: తెలంగాణ ఎంపీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ కంగారు..
ఇక, నేడు ఢిల్లీలోని ఎస్పీ కార్యాలయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్లు కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇరువురు నేతలు విలేకరులతో మాట్లాడనున్నారు. అలాగే, ఉదయం 11 గంటలకు శ్రావస్తిలో జరిగే ఇండియా కూటమి ఉమ్మడి సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అవినాష్ పాండేతో కలిసి పాల్గొంటారు.
తాజావార్తలు
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!