PM Modi: పార్లమెంట్లో ఓటమి కోపాన్ని వెళ్లగక్కకండి… విపక్షాలపై ప్రధాని మోడీ నిప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. చలి నెమ్మదిగా వస్తుందని, అయితే రాజకీయ వేడి వేగంగా పెరుగుతోందని ప్రధాని అన్నారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ప్రధాని అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. దేశం మొత్తం ప్రతికూలతను పూర్తిగా తిరస్కరించిందన్నారు. కావున ప్రతిపక్షాలు నెగిటివిటీని వదిలి సానుకూలతతో సభకు రావాలని, సభా కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Read Also:TS Election Results 2023: అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టింది వీరే..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించడంతో ఉత్సాహంగా ఉన్న ప్రధాని, తాను పార్లమెంటుకు ముందు ప్రతిపక్ష నేతలతో మాట్లాడతానన్నారు. ఈ ప్రజాస్వామ్య దేవాలయం ప్రజల ఆకాంక్షలకు వేదికగా నిలుస్తుందన్నారు. అభివృద్ధి చెందిన భారత్గా మారుతుందని ప్రధాని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడకు సిద్ధమయ్యారు. మంచి సలహాలు ఇచ్చారు. ప్రతిపక్షంలో కూర్చున్న సహచరులకు ఇదొక సువర్ణావకాశమని, ఇలాంటి పరిస్థితుల్లో ఓటమిపై ఉన్న కోపాన్ని బయటపెట్టుకునే బదులు, దాని నుంచి కొంత నేర్చుకోవాలని, బయటి కోపాన్ని లోపల బయట పెట్టుకోకూడదని పీఎన్ అన్నారు.
Read Also:Krishna: విద్యుదాఘాతానికి గురైన లారీ క్లీనర్.. పరిస్థితి విషమయం
17వ లోక్సభ చివరి శీతాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయని, ఇది డిసెంబర్ 22 వరకు కొనసాగుతుంది. ఈ సెషన్లో ప్రభుత్వం 21 ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయితే ఈ సమయంలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి. ఎందుకంటే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సిఫార్సు చేస్తూ ఎథిక్స్ కమిటీ నివేదిక దిగువ సభలో సమర్పించబడుతుంది. దీని కారణంగా టీఎంసీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు, BJP మధ్య గందరగోళం ఉండవచ్చు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!