PM Modi: పార్లమెంట్లో ఓటమి కోపాన్ని వెళ్లగక్కకండి… విపక్షాలపై ప్రధాని మోడీ నిప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. చలి నెమ్మదిగా వస్తుందని, అయితే రాజకీయ వేడి వేగంగా పెరుగుతోందని ప్రధాని అన్నారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ప్రధాని అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. దేశం మొత్తం ప్రతికూలతను పూర్తిగా తిరస్కరించిందన్నారు. కావున ప్రతిపక్షాలు నెగిటివిటీని వదిలి సానుకూలతతో సభకు రావాలని, సభా కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Read Also:TS Election Results 2023: అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టింది వీరే..
Also Read
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించడంతో ఉత్సాహంగా ఉన్న ప్రధాని, తాను పార్లమెంటుకు ముందు ప్రతిపక్ష నేతలతో మాట్లాడతానన్నారు. ఈ ప్రజాస్వామ్య దేవాలయం ప్రజల ఆకాంక్షలకు వేదికగా నిలుస్తుందన్నారు. అభివృద్ధి చెందిన భారత్గా మారుతుందని ప్రధాని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడకు సిద్ధమయ్యారు. మంచి సలహాలు ఇచ్చారు. ప్రతిపక్షంలో కూర్చున్న సహచరులకు ఇదొక సువర్ణావకాశమని, ఇలాంటి పరిస్థితుల్లో ఓటమిపై ఉన్న కోపాన్ని బయటపెట్టుకునే బదులు, దాని నుంచి కొంత నేర్చుకోవాలని, బయటి కోపాన్ని లోపల బయట పెట్టుకోకూడదని పీఎన్ అన్నారు.
Read Also:Krishna: విద్యుదాఘాతానికి గురైన లారీ క్లీనర్.. పరిస్థితి విషమయం
17వ లోక్సభ చివరి శీతాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయని, ఇది డిసెంబర్ 22 వరకు కొనసాగుతుంది. ఈ సెషన్లో ప్రభుత్వం 21 ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయితే ఈ సమయంలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి. ఎందుకంటే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సిఫార్సు చేస్తూ ఎథిక్స్ కమిటీ నివేదిక దిగువ సభలో సమర్పించబడుతుంది. దీని కారణంగా టీఎంసీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు, BJP మధ్య గందరగోళం ఉండవచ్చు.
తాజావార్తలు
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
-
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
-
NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
-
Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!