పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ ఓడిపోయాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో జపాన్కు చెందిన టాప్ సీడ్ రీ హిగుచితో చేతిలో ఓటమి పాలయ్యారు.