Boxing : భారత్ కు మరో రెండు స్వర్ణాలు.. నిఖత్, లవ్లీనా జోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత బాక్సర్లు రెచ్చిపోయారు. 75 కేజీల విభాగంలో భారత బాక్సింగ్ ఛాంపియన్ లవ్లీనా బోర్గోహెయిన్ పసిడి పతకాక్కిన ఒడిసిపట్టింది. ఫైనల్ లో ఆస్ట్రేలియాకు చెందిన కైత్లిన్ పార్కర్ నూ 5-2 తేడాతో విజయం సాధించారు. ఇప్పటికే భారత బాక్సర్ నిఖత్ జరీన్ మరో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. వియత్నాంకు చెందిన గుయెన్ టాన్ను ఓడించి ఈ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం వరల్డ్ సీనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భాగంగా 50 కేజీల ఫ్లైవెయిట్ విభాగంలో వియత్నాంకు చెందిన క్రీడాకారిణి టి తామ్ న్యూయెన్ ను 5-0 తేడాతో ఓడించి విజయం సాశించింది. ఈ ఫీట్ తో నిఖత్ వరుసగా రెండో ఏడాది ఐబీఏ ఛాంపియన్ షిప్ లోస్వర్ణం గెలిచి విజేతగా నిలిచింది.
Also Read : What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ టోర్నమెంట్ ఫైనల్ లో భారత్ తరపు ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ విభాగంలో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచటైటిళ్లను గెలిచిన రెండో భారత బాక్సర్ గా చరిత్ర సృష్టించారు. అంతేగాక బాక్సింగ్ లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయి కూడా నిఖత్ జరీన్ మాత్రమే. కాగా, ఈ ఛాంపియన్ షిప్ లో ఇప్పటికే 48 కేజీల విభాగంలో నీతూ ఘాంగస్, 81 కేజీల విభాగంలో స్వీటీ బూర బంగారు పతకాలను సాధించారు.
Also Read : Women’s Premier League: ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
50 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీలో పోటీపడ్డ నిఖత్ జరీన్ ఈ టోర్నీ తొలి రౌండ్ లో అజర్ బైజాన్ క్రీడాకారిణి ఇస్మాయిలోవా అనఖనిమ్తో తలపడి 5-0 తేడాతో గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన బౌట్ రెండో రౌండ్ లోనూ టాప్ సీడర్ అల్జీరియా ప్రత్యర్థి బొవులామ్ రౌమస్యాపై 5-0తో నెగ్గింది. ఇక ప్రిక్వార్టర్స్ మ్యాచ్ లో కూడా మెక్సికోకు చెందిన హరీరా అల్వారెజ్ ఫాతిమాను 5-0తో ఈజీగా ఓడించింది. కాగా, క్వార్టర్స్ లో నిఖత్ థాయ్ లాండ్ క్రీడాకారిణీ రక్సత్ చౌథమట్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఈ బౌట్ లో నిఖత్ 5-2తో రక్సత్ ను మట్టికరిపించింది. సెమీ ఫైనల లో కూడా ఐదో సీడర్ కొలంబియా క్రీడాకారిణీ వాలెన్సియా క్టోరియాపై 5-0తో గెలిచి వరుసగా రెండో ఏడాది వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైన్ మ్యాచ్ కు అర్హత సాధించి స్వర్ణ పతకాన్ని గెలిచింది.
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!