భారత్ కు చెందిన జాస్మిన్ లంబోరియా అద్భుత ప్రదర్శనతో 2025 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 57 కిలోల విభాగంలో బంగారు పతకం గెలిచి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. ఆమె ఫైనల్ మ్యాచ్లో పోలాండ్కు చెందిన జూలియా సెరెమెటాను స్ప్లిట్ డెసిషన్ ద్వారా ఓడించింది. ఈ ఛాంపియన్షిప్లో భారతదేశానికి ఇది తొలి బంగారు పతకం. జూలియా సెరెమెటా ఇటీవల పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకాన్ని గెలుచుకుంది. Also Read:IND vs PAK: నేడు ఆసియా కప్లో హై…
ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్స్లో బంగారు పతకాన్ని అందుకున్నారు. మహిళల 48 కిలోల విభాగంలో మొత్తం 193 కిలోలు (84 కిలోలు + 109 కిలోలు) ఎత్తి మొదటి స్థానంలో నిలిచారు. టోటల్, స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ రికార్డులను బద్దలు కొట్టారు. స్నాచ్లో 84 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్లో 109 కిలోలు ఎత్తి…
పారిస్ పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. సోమవారం జరిగిన పారాలింపిక్స్లో భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీశ్ కుమార్ అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
Paralympics 2024: ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్-2024లో భారత్ పతకాల ఓపెన్ చేసింది. భారత పారా షూటర్ అవని లేఖరా పసిడి పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్హెచ్ 1లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో 249.7 స్కోరు సాధించి అగ్రస్థానంలో అవని నిలిచి.. గోల్డ్మెడల్ను తన ఖాతాలో వేసుకుంది.
Paris Olympic 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. కాంస్య పతక పోరులో స్పెయిన్ను 2-1తో ఓడించింది. హాకీలో భారత్కు ఇది నాలుగో కాంస్య పతకం. ఇది కాకుండా, దేశం ఒలింపిక్ చరిత్రలో అత్యధికంగా 8 బంగారు, 1 రజత పతకాన్ని కూడా గెలుచుకుంది. గత టోక్యో ఒలింపిక్స్లోనూ భారత్ కాంస్య పతకం సాధించింది. దీంతో 52 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్లో చరిత్ర…
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, ఒలింపిక్ బంగారు పతకాలు ఎక్కువగా బంగారంతో తయారు చేయబడ్డాయి. యుద్ధం అనంతరం ఖర్చులను తగ్గించుకోవడానికి బంగారం మొత్తాన్ని తగ్గించారు.
పారిస్ ఒలింపిక్స్లో తొలి బంగారు పతకం చైనా ఖాతాలోకి చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ మ్యాచ్లో చైనా 16-12తో దక్షిణ కొరియాను ఓడించింది.
Olympic Medals: ఒలింపిక్స్ లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడి మొదటి కల తన దేశానికి పతకం సాధించడం. ఈసారి కూడా జూలై 26 2024 నుంచి ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్లో 208 దేశాల నుంచి 10,714 మంది అథ్లెట్లు పతకాలు సాధించాలని పోటీపడుతున్నారు. ఈసారి ఒలింపిక్స్ లో మొత్తం 5,084 పతకాలు అందుకోనున్నారు క్రీడాకారులు. అయితే, ఈ పతకాలు దేనితో తయారు చేయబడ్డాయి. అందులో ఎంత బంగారం, వెండి, కాంస్య (రాగి) ఉన్నాయన్న విషయాలను ఒకసారి…
ఆర్చరీ ప్రపంచ కప్ 2024లో భారత్ మరో స్వర్ణ పతకంను కైవసం చేసుకుంది. షాంఘైలో జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్ 1లో భారత పురుషుల ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు 5-1 తేడాతో (57-57, 57-55, 55-53) దక్షిణ కొరియాను ఓడించింది. Also Read: Rishabh Pant: దాని వల్ల ప్రతి రోజూ గండమే:…