What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్రం అలెర్ట్.. నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్.. కరోనా కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
* నేడు ప్రకాశం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. కారుమంచిలో పర్యటించనున్న సీఎం జగన్
Also Read
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
* నేడు, రేపు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు.. రాహుల్గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు
* ఏపీ: నేడు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్న సీఎం వైఎస్ జగన్..
* నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ కవిత పిటిషన్.. ఇప్పటికే కవిత పిటిషన్పై కేబియట్ దాఖలు చేసిన ఈడీ
* ఢిల్లీ: ఇవాళ సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ.. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి రాంసింగ్ విచారణను జాప్యం చేస్తున్నారని, ఆయన్ను మార్చాలని పిటిషన్.
* నేడు నూతన పారిశ్రామిక విధానం ప్రకటించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 2023-2027 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ విడుదల చేయనున్న మంత్రి అమర్నాథ్
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. సంగారెడ్డి, నారాయణ ఖేడ్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,840.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850
* తిరుమల: నేడు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
* కాకినాడ: నేడు అన్నవరం సత్యదేవుని ఆలయంలో డయల్ యువర్ ఈ వో కార్యక్రమం.. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు 08868 238127 నెంబర్ కి కాల్ చేసి భక్తులు సమస్యలు చెప్పే అవకాశం
* నేడు అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం.. దేవస్థానం బడ్జెట్, ఏప్రిల్ 30 నుంచి జరగనున్న స్వామి వారి కళ్యాణం ఏర్పాట్లు పై చర్చించనున్న సభ్యులు
* విశాఖ: కరోనా కేసులపై ఆరోగ్య శాఖ అలెర్ట్.. నేటి నుంచి విశాఖలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాపిడ్ టెస్టులు.. PHCలు, CHCల్లో రోజూ 50 చొప్పున పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ..
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!