What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్రం అలెర్ట్.. నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్.. కరోనా కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
* నేడు ప్రకాశం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. కారుమంచిలో పర్యటించనున్న సీఎం జగన్
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
* నేడు, రేపు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు.. రాహుల్గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు
* ఏపీ: నేడు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్న సీఎం వైఎస్ జగన్..
* నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ కవిత పిటిషన్.. ఇప్పటికే కవిత పిటిషన్పై కేబియట్ దాఖలు చేసిన ఈడీ
* ఢిల్లీ: ఇవాళ సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ.. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి రాంసింగ్ విచారణను జాప్యం చేస్తున్నారని, ఆయన్ను మార్చాలని పిటిషన్.
* నేడు నూతన పారిశ్రామిక విధానం ప్రకటించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 2023-2027 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ విడుదల చేయనున్న మంత్రి అమర్నాథ్
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. సంగారెడ్డి, నారాయణ ఖేడ్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,840.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850
* తిరుమల: నేడు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
* కాకినాడ: నేడు అన్నవరం సత్యదేవుని ఆలయంలో డయల్ యువర్ ఈ వో కార్యక్రమం.. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు 08868 238127 నెంబర్ కి కాల్ చేసి భక్తులు సమస్యలు చెప్పే అవకాశం
* నేడు అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం.. దేవస్థానం బడ్జెట్, ఏప్రిల్ 30 నుంచి జరగనున్న స్వామి వారి కళ్యాణం ఏర్పాట్లు పై చర్చించనున్న సభ్యులు
* విశాఖ: కరోనా కేసులపై ఆరోగ్య శాఖ అలెర్ట్.. నేటి నుంచి విశాఖలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాపిడ్ టెస్టులు.. PHCలు, CHCల్లో రోజూ 50 చొప్పున పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!